కరోనా మహమ్మారి రెండో దశ విలయంలో వైరస్ మరణాలకుతోడు ఘోర ప్రమాద సంఘటనలూ పెరిగిపోతున్నాయి. ఇటీవలే భారత్ లోని మహారాష్ట్ర(నాసిక్)లో ఆక్సిజన్ లీకై 24 మంది కొవిడ్ రోగులు మృతిచెందడం, పల్ఘర్ జిల్లాలోని మరో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి 13 మంది రోగులు చనిపోవడం తెలిసిందే. తాజాగా పశ్చిమ ఆసియా దేశం ఇరాక్ లో మరో పెను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aBX0VL
Saturday, April 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment