దుబాయ్/న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి అంశంపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. గతంలో మహిళల ప్రవేశాన్ని ఆయన స్వాగతించారు. తాజాగా, రెండు రోజుల దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన మరోలా స్పందించారు. సంప్రదాయ నిషేధాన్ని కొనసాగించేలా ప్రజల వద్ద ఆమోదించదగ్గ కారణాలే ఉన్నాయన్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం విషయంలో ఇరువర్గాల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fr1XD0
శబరిమల అంశంలో యూటర్న్ తీసుకున్న రాహుల్ గాంధీ, ఆ దెబ్బకేనా?
Related Posts:
పెద్ద విగ్రహాలు కాదు! ఆర్థిక మందగమనం: మోడీ సర్కారుపై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలున్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. ప్రధాని కార్యాలయంలో అధికారం కేంద్రీకృత… Read More
మీ వల్లే ఎన్నికల్లో ఓడిపోయాను: కార్యకర్తలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం, జగన్ సర్కారుకు చురకలుతూర్పుగోదావరి: నేతలు ఓట్లు కొనేందుకు డబ్బు ఖర్చు పెడుతున్నారు కానీ.. రైతును ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ… Read More
పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది..? బిల్లుతో ఎవరికి లాభం ఎవరికి నష్టం?న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈశాన్య భారతంకు చెందిన రాష్ట్రాలు సిటిజెన్షిప్ బిల్లుపై వ్యతి… Read More
పర్యాటక కేంద్రంలో అగ్నిపర్వతం భారీ విస్పోటనం... ఐదుగురు మృతిన్యూజిలాండ్: న్యూజిలాండ్లో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొ… Read More
Encounter: షాద్ నగర్ ఎన్ కౌంటర్ పై సుప్రీంలో పిల్: అర్జంట్ హియరింగ్..!న్యూఢిల్లీ: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను ఎన్ కౌంటర్ చేసిన… Read More
0 comments:
Post a Comment