దుబాయ్/న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి అంశంపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. గతంలో మహిళల ప్రవేశాన్ని ఆయన స్వాగతించారు. తాజాగా, రెండు రోజుల దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన మరోలా స్పందించారు. సంప్రదాయ నిషేధాన్ని కొనసాగించేలా ప్రజల వద్ద ఆమోదించదగ్గ కారణాలే ఉన్నాయన్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం విషయంలో ఇరువర్గాల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fr1XD0
శబరిమల అంశంలో యూటర్న్ తీసుకున్న రాహుల్ గాంధీ, ఆ దెబ్బకేనా?
Related Posts:
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే...సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈనేపథ్యంలోనే పార్లమెంట్లో లేవనెత్తాల్స… Read More
ఏపీ అసెంబ్లీ ఎఫెక్ట్: చంద్రబాబుకే కాదు: కేసీఆర్కు జగన్ షాక్: సమాధానం చెప్పుకోవాల్సిందేనా..!ఏపీ అసెంబ్లీలో చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏపీ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ ఓ స్పష్టత ఇచ్చారు . గతంలోనూ ఇదే విధానం అనుసరిస్తున్… Read More
ఎన్టీఆర్ వైద్య సేవ పేరు మార్చేశారు: కొత్త పేరేమిటంటే..?అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పేరు మారిపోయింది. దీనికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్ర… Read More
ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థి ప్రియాంకా గాంధీ ? కాంగ్రెస్ లీడర్స్ డిమాండ్: కొత్త ఊపిరి, ఉప ఎన్నికలు !న్యూఢిల్లీ/లక్నో: మా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ప్రియాంకా గాంధీ సీఎం అవుతారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్బంగా … Read More
దీర్ఘకాల సెలవుల్లో సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు: కారణాలేంటీ? కేంద్ర సర్వీసులకు వెళ్తాఅమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు. పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు ఇది. ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఆయనపై కేంద్ర ఎన్నిక… Read More
0 comments:
Post a Comment