విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తోన్న వార్డు, గ్రామ వలంటీర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్కరించనున్నారు. వారికి అవార్డులను అందజేయనున్నారు. నగదు ప్రోత్సాహకాలను ప్రదానం చేయనున్నారు. విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరును కనపరిచిన తొమ్మిది మంది వలంటీర్లకు వైఎస్ జగన్ అవార్డులను అందజేస్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QhrrJD
వైఎస్ జగన్ చేతుల మీదుగా అవార్డులను అందుకోబోయే వలంటీర్లు వీరే.. సీఎం సభ షెడ్యూల్ ఇదే
Related Posts:
31వేల కోట్ల కుంభకోణం.. DHFL పై కోబ్రా పోస్ట్ సంచలన కథనంఢిల్లీ : గృహ నిర్మాణాలకు లోన్లు ఇవ్వడంలో అగ్రగామిగా ఉన్న డీహెచ్ఎఫ్ఎల్ (దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్) పై కోబ్రా పోస్ట్ వెలువరించిన కథనం… Read More
అమరావతిలో అఖిలాండనాయకుడు : 25 ఎకరాలు..రూ.150 కోట్లతో : శ్రీవారి ఆలయానికి తొలి అడుగు..!ఏపి నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మణానికి తొలి అడుగు పడింది. తుళ్లూరు మండలం వెంకపా లెం లో ఆలయ నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల… Read More
ఏపి కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి..! ఎన్నికలంటేనే గజగజ వణికిపోతున్న నాయకులు..!అమరావతి/ హైదరాబాద్ : పార్టీ అదిష్టానం తీసుకునే నిర్ణయాలు కొన్ని ప్రాంతాల్లో పార్టీలకు వరంగా మారితే కొన్ని ప్రాంతాల్లో శాపంగా పరిణమిస్తుంటుంది.… Read More
నేడే ఏపి క్యాబినెట్..! చుక్కల భూముల అంశం పై సభలో బిల్లు పెట్టాలని యోచన..!!అమరావతి/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ… Read More
ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు: అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయగీతం ఆలపించడంతో సభలు ప్రారంభమయ్యాయి. అనంతరం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశి… Read More
0 comments:
Post a Comment