హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో కరోనా రోగుల కోసం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ సమయంలో గాంధీ ఆసుపత్రిలో ప్రతిరోజు వెయ్యి మందికి భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం శుక్రవారం నుండే ఆయన కార్యాచరణ రూపొందించుకొని గాంధీ ఆసుపత్రిలో రోగులకు భోజనాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eOVCBD
కరోనా వస్తే కాటికి తప్ప ఇంటికి వెళ్లే పరిస్థితులు లేవు.!గాంధీలో కరోనా రోగుల ఆకలి తీర్చేందుకు రేవంత్ శ్రీకారం.!
Related Posts:
ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం మరో క్లారిటీ- అంతా వారి చేతుల్లోనే-ఆర్టీఐకి జవాబుఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే మూడు రాజధానుల పిటి… Read More
కవ్వింపులతో ట్రాప్.. నగ్నంగా వీడియో కాల్స్.. లీక్ చేస్తానని బ్లాక్మెయిల్, యువకుడి ఆత్మహత్య..ఇటీవలి కాలంలో వాట్సాప్ వీడియో కాల్స్తో యువకులను ట్రాప్ చేసి వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు చాలానే వెలుగుచూశాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ … Read More
కడప స్టీల్పై లిబర్టీ హ్యాండ్సప్- జగన్ సర్కార్ యూటర్న్-కొత్త పార్ట్నర్స్ వేటఏపీలో వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ సొంత జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కడప స్టీల్ ప్లాంట్కు ఆదిలోనే కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వం నుంచి తక్… Read More
ఏపీలో కరోనా పంజా ... కరోనా కట్టడికి అక్కడ నేటి నుండి వారం రోజులపాటు లాక్ డౌన్ విధింపుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి . ఏపీలో కేసులు పెరుగుతున్న తీరు ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో విపరీతం… Read More
CM VS Minister: సీఎం మీద గవర్నర్ కు ఫిర్యాదు చేసిన మంత్రి, నా దాంట్లో జోక్యం ఎందుకు ?బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు సొంతపార్టీ నేతలతో తలనొప్పులు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ వ్యవహారంలో సీఎం యడ… Read More
0 comments:
Post a Comment