Saturday, May 15, 2021

కరోనా వస్తే కాటికి తప్ప ఇంటికి వెళ్లే పరిస్థితులు లేవు.!గాంధీలో కరోనా రోగుల ఆకలి తీర్చేందుకు రేవంత్ శ్రీకారం.!

హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో కరోనా రోగుల కోసం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో గాంధీ ఆసుపత్రిలో ప్రతిరోజు వెయ్యి మందికి భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం శుక్రవారం నుండే ఆయన కార్యాచరణ రూపొందించుకొని గాంధీ ఆసుపత్రిలో రోగులకు భోజనాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eOVCBD

Related Posts:

0 comments:

Post a Comment