అమరావతి: హైకోర్టులో రఘురామకృష్ణం రాజుకు ఊరట లభించలేదు. శుక్రవారం అరెస్టయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విచారణ చేసిన హైకోర్టు పిటిషన్ను కొట్టేసింది. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్, ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దూషించాడని పేర్కొంటూ శుక్రవారం సాయంత్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hrlbuc
Raghurama krishnam Rajuకు షాక్ :హైకోర్టులో రెబల్ ఎంపీకి దక్కని ఊరట.. పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం
Related Posts:
ఏపీలో న్యూ ఎక్సైజ్ పాలసీ.. 1 నుంచి అమలు, ప్రజలు అభ్యంతరం తెలిపితే నిలిపేస్తాం...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలవుతుందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి ప్రకటిం… Read More
టీటీడీ బోర్డు సభ్యులుగా క్రిమినల్స్ ను నియమించారని అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలుఒకపక్క తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఇప్పట… Read More
లీగల్ గా వ్యాపారం చేస్తే మాఫియా అంటారా .. మూడు రోజులు గ్రానైట్ క్వారీలు బంద్కరీంనగర్ లో గ్రానైట్ క్వారీలు రాజకేయాలకు కేంద్ర బిందువుగా మారాయి. గ్రానైట్ క్వారీలపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు సవాల్ ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. మంత్ర… Read More
జగన్ నిర్ణయాలతో నిరాశ: అవసరానికి మించి సలహాదారులు.. భారీగా వేతనాలు: బాబు బాటలోనే..!వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతీ నిర్ణయం పారదర్శకంగా..ప్రతీ రూపాయి ప్రజావసరాల కోసమే ఖర్చు చేస్తామని ప్రకటించారు. అయితే, గతంలో చంద్రబాబ… Read More
గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధరలు..అదే బాటలో వెండి కూడా..!గత కొద్ది రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం రోజున ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని రోజులుగా మార్కెట్లను ఒక ఆట ఆడుకున్న పుత్తడి ధరలు శ… Read More
0 comments:
Post a Comment