అమరావతి: హైకోర్టులో రఘురామకృష్ణం రాజుకు ఊరట లభించలేదు. శుక్రవారం అరెస్టయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విచారణ చేసిన హైకోర్టు పిటిషన్ను కొట్టేసింది. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్, ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దూషించాడని పేర్కొంటూ శుక్రవారం సాయంత్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hrlbuc
Saturday, May 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment