రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాల్లో చోటు చేసుకున్న భారీ ఎన్ కౌంటర్ తరువాత పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. 15 మంది వరకు సీఆర్పీఎఫ్ జవాన్లు అదృశ్యమైనట్లు అధికారులు నిర్ధారించారు. వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలను చేపట్టినట్లు తెలిపారు. బిజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో సుమారు మూడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cPgrvI
దండకారణ్యంలో అన్వేషణ: 15 మంది జవాన్లు మిస్సింగ్: ఎన్కౌంటర్ ప్రదేశానికి సీఆర్పీఎఫ్ బలగాలు
Related Posts:
మంగళగిరి లో మతలబు ఏంటి..? ఆర్కె, లోకేష్ మద్య రసవత్తర రాజకీయం..!!అమరావతి/హదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హాట్ సీట్లలో ముందుంది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడి నుంచి మొదటిసారి ఎన్నికల బరిలో అదృష్టం ప… Read More
ఏప్రిల్ 2019 శ్రీ విళంబి నామ సంవత్సర \" చైత్రమాసం\"లో శుభముహూర్తములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామ… Read More
ఇస్రో హిస్టరీలో మరో సక్సెస్... ఇమిశాట్ రాకతో శత్రు రాడార్ల ఖేల్ ఖతం!భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సక్సెస్ సాధించింది. పీఎస్ఎల్వీ సీ 45 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ… Read More
లోకసభ ఎన్నికలు 2019: మెదక్ నియోజకవర్గం గురించి తెలుసుకోండిమెతుకుసీమగా పేరుగాంచిన మెదక్... తెలంగాణలో ప్రత్యేకంగా నిలుస్తోంది. కీలక నేతలను దేశానికి అందించిన ఘనత... మెదక్ పార్లమెంటరీ సెగ్మెంట్ సొంతం. ఇందిరాగాంధీ… Read More
టీడీపీ పతనం ఖాయం: మళ్లీ తెలుగులో ట్వీటిన మోడీ!అమరావతి/హైదరాబాద్: దక్షిణాది కీలకమైన రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి భారతీయ జనతాపార్టీ పెద్ద కసరత్తే చేస్తోంది. వరుసపెట్టి ప్రధానమంత్రి నరేంద… Read More
0 comments:
Post a Comment