Wednesday, May 1, 2019

కారులో ఆధిపత్య పోరు .. టీఆర్ఎస్ నేతలను డామినేట్ చేస్తున్న ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నార్ధకం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నుండి వలసలను ప్రోత్సహించింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మేలేఎలు టీఆర్ఎస్ బాట పట్టారు. దీంతో కారు ఓవర్ లోడెడ్ అయ్యింది. ఇక టీఆర్ఎస్ పార్టీ నేతలకు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఫిరాయింపు నేతలకు మధ్య ఆయా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నెలకొంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZOe2bZ

Related Posts:

0 comments:

Post a Comment