తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నార్ధకం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నుండి వలసలను ప్రోత్సహించింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మేలేఎలు టీఆర్ఎస్ బాట పట్టారు. దీంతో కారు ఓవర్ లోడెడ్ అయ్యింది. ఇక టీఆర్ఎస్ పార్టీ నేతలకు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఫిరాయింపు నేతలకు మధ్య ఆయా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నెలకొంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZOe2bZ
కారులో ఆధిపత్య పోరు .. టీఆర్ఎస్ నేతలను డామినేట్ చేస్తున్న ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Related Posts:
ఏపీ హోం మంత్రి గుడ్ డెసిషన్: లాక్డౌన్ డ్యూటీల నుంచి అలాంటి పోలీసులకు మినహాయింపు.. !అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న వేళ.. పోలీసులు ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదు… Read More
మైనర్ బాలికపై ముగ్గురు కలిసి లైంగికదాడి, గుంటూరు జిల్లాలో ఘటన, పరారీలో నిందితులు...ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై ముగ్గురు మృగాళ్లు లైంగికదాడి చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రేప్ చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఘట… Read More
coronavirus: ఏప్రిల్ 14 వరకు స్థిరంగా ఆక్వా ధరలు: మంత్రి కొడాలి నానిఆక్వా ఉత్పత్తుల ధరలను స్థిరంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు ధరలు స్టేబుల్గా ఉంటాయని పౌరసరఫరాల శాఖ మంత్రి క… Read More
లాక్ డౌన్ ఎఫెక్ట్ ... పెన్షన్ లతో పాటు ఆర్ధిక సాయం ఇచ్చేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయంకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక ఏపీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర… Read More
ఏపీలో 21: ఆయన కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్: బయటి వ్యక్తులు కాకపోవడం..సేఫ్!విశాఖపట్నం: భయానక కరోనా వైరస్ జాడలు రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి… Read More
0 comments:
Post a Comment