Saturday, March 6, 2021

వైసీపీకి ఓటేస్తే పన్నుల బాదుడే- విశాఖలో చంద్రబాబు- హుదుద్‌ సాయం గుర్తు చేస్తూ ప్రచారం

ఏపీలో వైసీపీ సర్కారు తీరుపై విశాఖపట్నంలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మరోసారి నిప్పులు చెరిగారు. ఎర్రటి ఎండలో జీవీఎంసీ ఎన్నికల ప్రచారాన్ని రోడ్‌షో ద్వారా నిర్వహించిన చంద్రబాబు... పలు ప్రాంతాల్లో పర్యటించారు. స్ధానిక అభ్యర్ధులకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధించారు. ఎన్నికలు ముగియగానే పన్ను బాదుడుకు వైసీపీ సర్కారు సిద్ధమవుతోందని, గతంలో తాను హుదుద్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kPVIu4

Related Posts:

0 comments:

Post a Comment