ఒకపక్క మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరుతుంటే, మరోపక్క బెజవాడ తెలుగు తమ్ముళ్ళ మధ్య రచ్చ కూడా తారాస్థాయికి చేరుతుంది. ఎంపీ కేశినేని నాని పై బెజవాడ టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. కేశినేని నాని కావాలో, మిగతా అందరూ కావాలో తేల్చుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వైఎస్ జగన్ ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sVlPTm
కేశినేని నానీ పై బెజవాడ నేతల తిరుగుబాటు .. చెప్పుతో కొట్టే వాళ్ళమని తీవ్ర వ్యాఖ్యలు
Related Posts:
సెల్ ఫోన్ ద్వారా కరోనా వ్యాప్తిస్తుందట- ఎయిమ్స్ రాయ్ పూర్ అధ్యయనంలో షాకింగ్ నిజాలు...కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పలు అధ్యయనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైరస్ వ్యాప్తికి గల అన్ని అవకాశాలను వైద్యులు, న… Read More
శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆత్మహత్య .. అనారోగ్యమే కారణమా ?ఒకపక్క ఏపీలో పోలీసులు లాక్ డౌన్ విధులతో బిజీగా ఉన్న సమయంలో ఒక పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవటం ఏపీలో కలకలం రేపింది . అనారోగ్య కారణాలతో ఓ పోలీస్ అధిక… Read More
Lockdown: పెళ్లికి 17 షరతులు, మందు, మసాల, ఢాం డుస్ అంటే కుదరదు, వాళ్లకు నో ఎంట్రీ, లక్కీ !న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ దెబ్బకు దాదాపు అందరి జీవితాలు తల్లకిందులైనాయి. ఇంతకు ముందు శుభకార్యాలు, పెళ్లిళ్లు, బర్త్ డే పా… Read More
డొనాల్డ్ ట్రంప్ పైత్యం : ‘కరోనా పోరులో వైద్యులు, నర్సుల మరణాలు అందంగా ఉన్నాయి’వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటి దురదను చాటుకున్నారు. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత సరిదిద్దుకున… Read More
నిత్యావసరాల చట్టంలో కీలక సవరణలు.. ‘ఆపరేషన్ గ్రీన్’పేరుతో కొత్త సప్లై చైన్.. నిర్మలా సీతారామన్ ప్రకటనలాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను దారిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకే… Read More
0 comments:
Post a Comment