భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సన్నిహితులే లక్ష్యంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము 3 గంటలకు మొదలైన సోదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రెండో రోజైన సోమవారం (08.04.8019) కూడా సీఎం సన్నిహితులు, అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. పెద్దమొత్తంలో నగదు, ఇతరత్రా స్వాధీనం చేసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KucFMm
సీఎం సన్నిహితులకు ఐటీ దెబ్బ..! రెండో రోజు కంటిన్యూ.. 14.6 కోట్లు స్వాధీనం
Related Posts:
జాన్సన్స్ షాంపూ అమ్మకాలపై నిషేధం..! ఎందుకంటే?ఢిల్లీ : బేబీ కేర్ ప్రొడక్ట్స్లో పేరుపొందిన జాన్సన్ అండ్ జాన్సన్కు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ షాక్ ఇచ్చింది. ఆ కంపెనీ తయారు చేస… Read More
కూకట్పల్లిలో స్టూడెంట్స్ వార్! అమ్మాయి కోసం కొట్టుకున్న రెండు గ్యాంగ్స్!హైదరాబాద్ : వాళ్లంతా స్టూడెంట్స్.. ఫేర్వెల్ పార్టీలో ఎంజాయ్ చేశారు. ఇంతలో చిన్న గొడవ జరిగింది. అది కాస్తా చినికి చినికి గాలి వానగా మారింది. ఓ యువకుడు… Read More
`యే హై బొంబే మేరీ జాన్`: మ్యాన్ హోల్ పడి.. లేచిన కోటీశ్వరుడు: దుర్గంధాన్ని భరించలేకపోయారటముంబై: `కాళ్లకైనా, కార్లకైనా సడక్ ఒక్కటే, పారిశుద్ధ్య కార్మికులకైనా, కోటీశ్వరులకైనా మ్యాన్ హోల్ ఒక్కటే..` అని నిరూపించిన ఘటన ఇది. ఖరీదైన కారును పార్క్… Read More
ఆకాశం బద్దలైనా పోటీ నుంచి తప్పుకోం..! మోదీ పై పోటీ చేస్తున్న రైతుల పట్టుదల..!!వారణాసి/హైదరాబాద్ : నిజామాబాద్ మొండికేస్తున్నారు. భూమ్యాకాశాలు ఏకమైనా తమ పోరాటం ఆగదని భీష్మించుకున్నారు. పంటలకు మద్దతు ధర కల్పించకపోవడం, పసుపు బోర్డున… Read More
మారుతిరావు బయటకు రావడంతో తన కుటుంబం ప్రమాదంలో పడిందన్న అమృత వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతేడాది సెప్టెంబర్ 14న జరిగిన పరువు హత్య కేసు సంచలనం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అమృతతో పాటు ఆస్పత్రి… Read More
0 comments:
Post a Comment