ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే ఓ పత్రిక విలేఖరిపై చిందులు తొక్కారు. నన్ను బెదిరించాలని చూస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తారా? నీ సంగతి తేలుస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఒక ప్రెస్ మీట్ లో పబ్లిక్ గా మీడియా పై చిందులు తొక్కిన ఆ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vMLShM
వార్తలు రాసి నన్నే బెదిరిస్తావా .. నువ్వెంత , నీ సంగతి తేలుస్తా : రిపోర్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే వీరంగం
Related Posts:
ఒకవేళ తెలంగాణ లాక్ డౌన్ చేస్తే..? వాట్ నెక్స్ట్.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలుకరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటలకు పొడగించారు. ఆదివారం ఉదయం 6గంటల న… Read More
కరోనావైరస్ ఎఫెక్ట్ : ఖననం చేసేందుకు చోటు లేదు..చర్చీల్లో పెరిగిపోతున్న శవపేటికలుఇటలీ: కరోనావైరస్ ప్రపంచంలో కరాళ నృత్యం చేస్తోంది. చైనాలోని హూబే ప్రావిన్స్లో బయటపడ్డ ఈ ప్రమాదకరమైన వైరస్ క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. చైనాల… Read More
మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు తప్ప మొత్తం బంద్.. జనతా కర్ఫ్యూలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా.. ఇంకొద్ది గంటల్లో దేశవ్యాప్త జనతా కర్ఫ్యూ మొదలు కానుంది. ఆదివారం(22న) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వ… Read More
కరోనాపై సమరానికి పవన్ పిలుపు .. సాయంత్రం 5గంటలకు జనసేనాని గంటానాదంకరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే… Read More
ఇంకా చల్లారని ఎస్ఈసి రగడ ..నిమ్మగడ్డ రమేశ్ పై నిప్పులు చెరిగిన మంత్రి బుగ్గనఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన నాటి నుండి చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలుసు. ఇక తాజాగా ఎన్నికల కమీషనర్ తనకు రక్షణ లేదని కేంద్రానికి… Read More
0 comments:
Post a Comment