నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ఫలితాల వెల్లడిలోనూ ప్రత్యేకతను చాటుకోనుంది. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈ నియోజకవర్గ ఫలితం ఆలస్యం కానుంది. అయితే అది గంటా రెండు గంటలు అనుకుంటే పొరపాటే. దేశవ్యాప్తంగా మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. నిజామాబాద్ సీటు రిజల్ట్ మాత్రం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UfqrSC
ఓట్ల లెక్కింపులో ప్రత్యేకం! ఇందూరులో 30గంటల తర్వాత ఫలితం!
Related Posts:
రక్తమోడిన రంజాన్: మసీదు సమీపంలో ఆత్మాహూతి దాడిలాహోర్: ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఆరంభంలోనే రక్తమోడింది. ప్రాచీన మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటన… Read More
చిల్లర పడేశారు.. లక్షలు దోచేశారు.. ఏటీఎం నగదు చోరీలో డైవర్షన్ (వీడియో)హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో దొంగలు రెచ్చిపోయారు. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారు. చకచకా క్షణాల్లో లక్షలకు లక్షలు దోచేశారు. హైదరాబా… Read More
ఆదిలోనే హంసపాదు..! స్టాలిన్ తో కేసీఆర్ భేటీ ఉండదు..!!చెన్నై/హైదరాబాద్ : ఈనెల 13న సీఎం చంద్రశేఖర్ రావు, డీఎంకే అధినేత స్టాలిన్ భేటీ జరగడం లేదు. నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఈనెల 19న ఉప ఎన్నికలు జరగనున్నాయని… Read More
బాబోయ్ ఇలా చదివేస్తున్నారేంటి: ఐసీఎస్ఈ ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులకు వంద శాతం మార్కులున్యూఢిల్లీ: మే నెలలో విద్యార్థులు రాసిన పరీక్ష ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి. రెండ్రోజుల క్రితం సీబీఎస్ఈ 12వ తరగతి 10 వ తరగతి ఫలితాలు విడుదల కాగా మ… Read More
కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం .. తెలంగాణలో కేసీఆర్ కు జైలు ఖాయం .. ఎమ్మెల్యే కోమటిరెడ్డి జోస్యంకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు చేశారు . దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో ఈ దఫా … Read More
0 comments:
Post a Comment