Tuesday, March 30, 2021

కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా గానీ: ముఖ్యమంత్రి భార్యకు సోకిన వైరస్: ఆసుపత్రిలో

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కల్లోలాన్ని కొనసాగిస్తూనే ఉంది. కొద్దిరోజులుగా వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మంగళవారం నాటి బులెటిన్ ప్రకారం 27,918 కేసులు రికార్డయ్యాయి. 139 మంది మరణించారు. 3,40,542 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మీ థాకరే కరోనా వైరస్ బారిన పడ్డారంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dAx9OP

0 comments:

Post a Comment