దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ సాధారణ ఎన్నికల్లో పరాభవం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీఆర్ఎస్ పార్టీకి క్లీన్ విక్టరీ లభించింది. తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో గులాబీ సైనికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, ఒకరిద్దరు నేతల సంబురాలు మాత్రం శ్రుతిమించాయి. కార్యకర్తల అతి కారణంగా ఆఫీసులోని కొంత భాగం తగలబడింది..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r7tsEE
తెలంగాణ భవన్లో తుపాకీ కలకలం -ఎమ్మెల్సీ గెలుపు సంబరాల్లో టీఆర్ఎస్ నేత అతి -అగ్నిప్రమాదం
Related Posts:
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజినీర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భ… Read More
ఆయన నియోజకవర్గంలో సీమంతం, షష్ఠిపూర్తి ఉత్సవాలు `ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ`అమరావతి: ఆయన గుంటూరు జిల్లాకు చెందిన ఓ శాసన సభ్యుడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకత్వం తనకు టికెట్ ఇస్తుందో? లేదో? అనే అనుమానం కొద్దిరోజులుగా … Read More
బిజీ లైఫ్కు కాస్త విరామం ఇచ్చి ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ ఈ తరానికి ప్రధాని మోడీ పిలుపుహ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన మూడవ దఫా ఇంటర్వ్యూలో మోడీ యోగా పై మాట్లాడారు. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ధ్యానంతో అనేక లాభాలున్నాయని మోడ… Read More
నా పెళ్లికి రండి.. గిఫ్ట్లు వద్దు.. మోడీకి ఓటేయండి: తెలంగాణ యువకుడుహైదరాబాద్: గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల పలువురు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభిమానులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిమానులు 2019లో కమలం పువ్వు గుర్తుకు ఓటే… Read More
సాగునీరు ప్రాజెక్టులకు పెద్ద పీట..ఈ సారి తెలంగాణ బడ్జెట్ ఎంతుంటుందో తెలుసా..?సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అయితే 2019-20కు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ఈసారి రూ.… Read More
0 comments:
Post a Comment