Sunday, March 21, 2021

తెలంగాణ భవన్‌లో తుపాకీ కలకలం -ఎమ్మెల్సీ గెలుపు సంబరాల్లో టీఆర్ఎస్ నేత అతి -అగ్నిప్రమాదం

దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ సాధారణ ఎన్నికల్లో పరాభవం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీఆర్ఎస్ పార్టీకి క్లీన్ విక్టరీ లభించింది. తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో గులాబీ సైనికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, ఒకరిద్దరు నేతల సంబురాలు మాత్రం శ్రుతిమించాయి. కార్యకర్తల అతి కారణంగా ఆఫీసులోని కొంత భాగం తగలబడింది..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r7tsEE

Related Posts:

0 comments:

Post a Comment