హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన మూడవ దఫా ఇంటర్వ్యూలో మోడీ యోగా పై మాట్లాడారు. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ధ్యానంతో అనేక లాభాలున్నాయని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. యోగాతో ఆరోగ్యలాభాలతో పాటు మానసిక వికాసం అలబడుతుందని చెప్పారు. హిమాలయాల నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోడీ...వెంటనే ప్రజా సేవకు అంకితమయ్యారు. అహ్మదాబాద్కు వెళ్లి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UVwHzl
బిజీ లైఫ్కు కాస్త విరామం ఇచ్చి ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ ఈ తరానికి ప్రధాని మోడీ పిలుపు
Related Posts:
జనసేనతో పొత్తుకోసం మధ్యవర్తుల ద్వారా కొందరి రాయబారం: పవన్ కళ్యాణ్ సంచలనం, ఎవరా నేతలు, వైసీపీయేనా?విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు… Read More
ఒకేచోట నుంచి పదేపదే ఎఫ్ఆర్బీలు: గ్రహాంతర జీవుల నుంచి సంకేతాలు?టోరంటో: సుదూర విశ్వంలో గ్రహాంతర జీవులు (ఏలియన్స్) ఉన్నాయా? అంటే కావొచ్చుననే అంటున్నారు కెనడా శాస్త్రవేత్తలు. దీంతో ఏలియన్స్ ఉన్నారనే భావనకు మరింత బలం … Read More
పంచాయతీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు: రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మెన్ రాజేషం గౌడ్హైదరాబాదు: రాష్ట్ర ఆర్థిక సంఘం ముఖ్యకార్యదర్శితో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రాజేషం గౌడ్ కలిసి 2014-15 నుంచి 2017-18 వరకు రాష్ట్ర ఆర్థిక నిధులు వివిధ శాఖల … Read More
నేను అమ్మాయిని కాబట్టి పొగరు అంటారా, జగన్లాగే కొట్లాడుతున్నా: అఖిలప్రియఆళ్లగడ్డ: తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి భూమా అఖిలప్రియ శుక్రవారం మండిపడ్డారు. అయితే చాలా రోజులుగా ప్రచార… Read More
కేసీఆర్ సహస్ర చండీ యాగం: యాగలు, హోమాల వల్ల ఫలితాలు ఉంటాయా, ఏమిటి?హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 21వ తేదీ నుంచి మరోసారి యాగం నిర్వహించనున్నారు. ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో సహస్ర … Read More
0 comments:
Post a Comment