హైదరాబాద్: తెలంగాణలో ముగిసిన రెండు పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం పట్ల బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతే పీఆర్సీ ఇవ్వమంటూ టీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. ఆ బెదిరింపుల భయంతోనే ఓటర్లు అధికార పార్టీకి ఓటు వేశారని అన్నారు. పీఆర్సీపై నిఖార్సయిన పోరును తాము
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tG2RR4
బండి సంజయ్ ఆన్ ఫైర్: ఏం పీకుతావ్: రాక్షసుడు కేసీఆర్: కాలర్ పట్టుకుంటాం: ఓటమిపై స్కానింగ్
Related Posts:
రఘురామను వీడని కష్టాలు-సుప్రీం బెయిల్ ఇచ్చినా-సోమవారమే విడుదలరాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటూ సుప్రీంకోర్టులో బెయిల్ పొందిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఆయనకు సుప్రీంకోర్ట్ బెయి… Read More
కరోనా విశ్వరూపం... ఈ ఒక్క నెలలోనే 83వేల మరణాలు.. 21 రోజుల్లోనే 70 లక్షల కొత్త కేసులుదేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు వరుసగా 3లక్షల పైచిలుకు నమోదైన పాజిటివ్ క… Read More
ఆనందయ్యపై వర్మ సంచలన ట్వీట్-ఆర్మీతో భద్రత -జాతి సంపదగా గుర్తించలేరా ?దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతున్న వేళ నెల్లూరు ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య చేస్తున్న వైద్యంతో వైరస్ తగ్గుతోందన్న ప్రచారం ఇప్పుడు దేశవ్య… Read More
మోదీ విధానాలకు వ్యతిరేకంగా నిరసన.!ఈ నెల 26న ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్న కార్మిక సంఘాలు.!న్యూఢిల్లీ/హైదరాబాద్ : కేంద్ర బీజేపి ప్రభుత్వానికి కార్మిక సంఘాల సెగ తగలబోతోంది. ఇటీవల కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏమాత్రం ప్రజా సంక్షేమాన్… Read More
Friend wife: ఫ్రెండ్ కు ట్రైనింగ్, బెడ్ రూమ్ లో మసాజ్ చేస్తానని ఫ్రెండ్ భార్యకు ఏం చేశాడంటే ?ముంబాయి/చెన్నై: NAVY (నౌకాదళం)లో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు కలిసి ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. ఒకరికి ఇంకా పెళ్లి కాలేదు. వివాహం చేసుకున్న ఉ… Read More
0 comments:
Post a Comment