సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అయితే 2019-20కు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ఈసారి రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతుందని ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Svjdhh
Tuesday, February 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment