ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. దీంతో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల గురించి ఏబీపీ సీ ఓటర్ సర్వే చేపట్టింది. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఏబీసీ సర్వే చేపట్టింది. ఈ రోజు యూపీలో ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారం చేపడుతోందని తెలిపింది. బీజేపీకి భారీ మెజార్టీ దక్కుతోందని వివరించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lzzhtB
యూపీలో మళ్లీ బీజేపీయే.. యోగికి పట్టం కట్టబోతున్న ఓటర్లు.. ఏబీపీ సీ ఓటర్ సర్వే
Related Posts:
వీడియో: 75వ స్వాతంత్ర్య దినోత్సవం..75 మీటర్ల జాతీయ పతాకం: తెలంగాణలోనేజోగులాంబ గద్వాల: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతావనిలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష… Read More
అఫ్గానిస్తాన్: తాలిబన్లు ఇంత వేగంగా ఎలా పట్టు సాధించారుఅఫ్గానిస్తాన్లో తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్నీ తమ అధీనంలోని తీసుకుంటున్న వేగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక్కో ప్రాంతీయ రాజధాని వారి కైవసమవుత… Read More
ఆఫ్ఘనిస్థాన్లో అధ్వాన్నంగా మారిన పరిస్థితులు: ఎంబసీలను ఖాలీ చేయిస్తున్న భారత్న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలను ఆక్రమించుకున్న తాలిబన్లు.. రాజధాని కాబూల్ను ఆక్రమించేందుక… Read More
ఆ పిల్లలకు అండగా ఏపీ ప్రభుత్వం-ఫీజులు..చదువు బాధ్యతలు: కరోనాతో ఒంటరైన పిల్లల కోసం ఇలా..!!అనేక మందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి వేలాది పిల్లలను ఒంటరి వాళ్లను చేసింది. కొందరు పిల్లలు తల్లి దండ్రుల్లో ఒకరిని..మరి కొందరు ఇద్దరినీ కోల్ప… Read More
తెలంగాణ: మృతుడిని బతికిస్తానని వ్యక్తి పూజలు, అదుపులోకి తీసుకున్న పోలీసులు: ప్రెస్ రివ్యూతెలంగాణ జగిత్యాల జిల్లాలో చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని పూజలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని, దానిని అడ్డుకున్నందుకు మృతుడి కుటుంబ సభ్… Read More
0 comments:
Post a Comment