భారతదేశంలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరిగిపోతోంది . కరోనా రెండో దశలో కొత్త కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 40 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు . దేశంలోని కొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3110Xhy
భారత్ లో కరోనా విలయం .. 40 వేలను దాటిన కొత్త కేసులు, ఇలా అయితే కట్టడి కష్టమే !!
Related Posts:
కలుపుకోరు.. కలవనివ్వరు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీనియర్ ల పెత్తనం..!గులాబీ పార్టీలో వింత పోకడ..!!హైదరాబాద్ : నియోజకవర్గ అభివృద్ధి కోసమని పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన విపక్ష ఎమ్మెల్యేలు గులాబీ వనంలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొం టున్నారు. సీని… Read More
మోడీసేన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. కేంద్రమంత్రి నఖ్వీకి వార్నింగ్ఢిల్లీ : లోక్సభ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ క్రమంలో యూపీ సీఎం యోగ… Read More
14 మంది పౌరులను కాల్పిచంపిన పాక్ ఉగ్రవాదులుపాకిస్తాన్ లో ఉగ్రవాదుల నరమేధం మరోసారి బయటపడింది. పాకిస్థాన్ లోనే బలుచిస్తాన్ లో ఓ బస్సును అడ్డుకున్న ఉగ్రవాదులు 14 మందిని కాల్చి చంపారు. బలుచి… Read More
జయం మనదే..మన లెక్క పక్కా : అమరావతికి తరలి రండి : టిడిపి అభ్యర్దులతో బాబు స్పెషల్ మీట్..ఇప్పటి వరకు తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు..ఇప్పుడు నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళి పైన దృష్టి సారించార… Read More
కాంగ్రెస్ ముక్త్ భారత్తోనే పేదరిక నిర్మూలన : రాజ్నాథ్ సింగ్కోల్ కతా : దేశంలో పేదరికానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాం… Read More
0 comments:
Post a Comment