అమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసులో విచారణ పర్వానికి ఏపీ సీఐడీ అధికారులు తెర తీసినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో పలు ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ.. దీనికి సంబంధించిన నోటీసులను అందజేసినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38GTZTe
అమరావతి భూ కుంభకోణం: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు: హైదరాబాద్ ఇంటికెళ్లి మరీ
Related Posts:
నన్ను ఓడించేందుకు చైనా కుట్ర చేస్తోంది: డ్రాగన్ కంట్రీపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలువాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్దం గత కొంతకాలంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనావైరస్ చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు … Read More
ప్రతిపక్షాలకు షాకిచ్చిన కేంద్రం: కరోనా కట్టడి చర్యలు భేషంటూ తెలంగాణపై ప్రశంసలుహైదరాబాద్: కరోనావైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వ బృందం … Read More
కుండబద్దలు కొట్టిన పేరెంట్స్.. ఇంగ్లీష్ మీడియంకే జై.. జగన్కే జనామోదం..ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యపై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. పేద,మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇ… Read More
స్టార్వింగ్ ఫర్ ఆక్సిజన్ : కరోనాతో ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. రోగి శరీరంలో అసలెందుకిలా జరుగుతుంది?కోవిడ్-19 పేషెంట్లలో కేవలం 15శాతం మందికి మాత్రమే హాస్పిటల్ ట్రీట్మెంట్,ఐసీయూ,ఆక్సిజన్ సప్లై లేదా వెంటిలేటర్ అవసరం ఏర్పడుతోందని వైద్య నిపుణులు,అధికారు… Read More
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ టెక్కీ మృతి, మరో ముగ్గురు మహిళలకు గాయాలుహైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గా… Read More
0 comments:
Post a Comment