అమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసులో విచారణ పర్వానికి ఏపీ సీఐడీ అధికారులు తెర తీసినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో పలు ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ.. దీనికి సంబంధించిన నోటీసులను అందజేసినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38GTZTe
అమరావతి భూ కుంభకోణం: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు: హైదరాబాద్ ఇంటికెళ్లి మరీ
Related Posts:
ఏపిలో వాలెంటైన్స్ డే కీలక పొలిటికల్ ఘట్టం మిస్ : అసలు కారణం ఇదేనా..!ఏపి లో ఫిబ్రవరి 14న...ఈ రోజున జరగాల్సిన రెండు కీలక ఘట్టాలు వాయిదా పడ్డాయి. విపక్ష నేత జగన్ తన సొంతింటి గృహ ప్రవేశం ఇదే రోజన చేసి ఇక, ఇక్… Read More
ధగధగ మెరిసేలా.. 'చార్మినార్' కొత్త అందాలు..!హైదరాబాద్ : భాగ్యనగరంలో ఎన్నో ఆకర్షణీయ పర్యాటక ప్రాంతాలున్నా.. చార్మినార్ ప్రత్యేకతే వేరు. హైదరాబాద్ చూడటానికి ఎవరొచ్చినా.. కచ్చితంగా చార్మినార్ చూసే … Read More
సర్పంచుల నుంచి \"పైసా వసూల్\"..! పోలీసుల అదుపులో \"అఘోరాలు\" (వీడియో)కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో నాగసాధువుల పేరిట హల్చల్ చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. గత కొద్ది రోజులుగా జిల్లాలో తిరుగుతూ.. కొత్తగా ఎన్నికైన సర్పంచులే… Read More
ఈనెల 28న ఎన్నికల షెడ్యూల్: మార్చి నెలాఖరులో ఏపి ఎన్నికలు : మే లో కౌంటింగ్..!ఏపిలో అసెంబ్లీ .. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న సార్వత్రిక ఎన్నికల షె డ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని విశ్వ… Read More
ఈ టీడీపీ ఎంపీ మంచి నటుడు... సభలో నవ్వులు పూయించిన ప్రధాని మోడీఢిల్లీ: 16వ లోక్సభ సమావేశాలు చివరిరోజున ప్రధాని ప్రసంగించారు. తనదైన శైలిలో ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ లక్ష్యంగా మాట్లాడారు. గత కొద్దిరోజులుగా ఢిల్… Read More
0 comments:
Post a Comment