అమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసులో విచారణ పర్వానికి ఏపీ సీఐడీ అధికారులు తెర తీసినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో పలు ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ.. దీనికి సంబంధించిన నోటీసులను అందజేసినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38GTZTe
అమరావతి భూ కుంభకోణం: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు: హైదరాబాద్ ఇంటికెళ్లి మరీ
Related Posts:
అల్ఖైదాకు భారీ ఎదురుదెబ్బ- ఇజ్రాయెల్ దాడుల్లో నంబర్ టూ అబ్దుల్లా మృతి-1998లో ఆఫ్రికాలోని అమెరికా ఎంబసీలో జరిగిన తీవ్రవాద దాడిలో సూత్రధారిగా ఉన్న ఉగ్రవాద సంస్ధ అల్ఖైదాలో నంబర్ టూగా ఉన్న అబ్దుల్లా అహ్మద్ అబ్లుల్లాను ఇజ్… Read More
Khiladi killer: కోడలు కాదు, కాలాంతకురాలు, పోలీసులకే హల్వా, దిపావళి స్కెచ్ తో రివాల్వర్ తో ఫినిష్!చెన్న/ పూణే/ సోలాపూర్: భర్తతో పాటు అత్తమామలను హాలీవుడ్ సినిమా స్కెచ్ తో కుర్చీలకు కట్టేసి రివాల్వర్ తో కాల్చి చంపిన కిలాడీ కోడలు అడ్డంగా బుక్కైపోయింది… Read More
రోజూ బూతులు వినాల్సి వస్తోంది, లింకన్, నెహ్రూ కలలుకన్న సమాజం ఏదీ, చంద్రబాబు ధ్వజం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. దీపావళి, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. సర్కార్ తీరుపై మండిపడ్డారు.… Read More
ప్రియుడి కోసం పేగు బంధాన్నే మరిచి ..కన్నకొడుకునే కడతేర్చిన కసాయి తల్లివివాహేతర సంబంధాలు పేగు తెంచుకుని పుట్టిన అనుబంధాలను సైతం మరిచిపోయేలా చేస్తున్నాయి. రోజురోజుకు సమాజంలో పెరిగిపోతున్న పోకడలు మనుషులలో కర్కశత్వాన్ని మరిం… Read More
పాక్ చైనా బోర్డర్ లో ఉద్రిక్తత తగ్గాలని.. తిరుమల శ్రీవారిని కోరుకున్న కేంద్రమంత్రికేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దీపావళి రోజు… Read More
0 comments:
Post a Comment