అమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసులో విచారణ పర్వానికి ఏపీ సీఐడీ అధికారులు తెర తీసినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో పలు ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ.. దీనికి సంబంధించిన నోటీసులను అందజేసినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38GTZTe
అమరావతి భూ కుంభకోణం: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు: హైదరాబాద్ ఇంటికెళ్లి మరీ
Related Posts:
ప్రజా మేనిఫెస్టో: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండనున్నాయో తెలుసా..?లోక్సభ ఎన్నికలకు మూడునెలలు మాత్రమే సమయం ఉండటంతో కాంగ్రెస్ అప్పుడే తన మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది. మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజలను కూడా భాగస్వా… Read More
రిజర్వేషన్లు ఎవరికి ఇస్తున్నారు? సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లలో ఓబీసీలు ఎక్కడ?ఢిల్లీ : దేశంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలవుతున్నాయా? ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఓబీసీలు ఎక్కడున్నారు? ఇలాంటి ప్రశ్నలకు తాజా గణాంకాలు ఇచ్చే సమాధానాలు విస… Read More
గవర్నర్ ప్రసంగంపై చర్చ, తీర్మానం: గండ్రXకేసీఆర్, కాళ్లు పట్టుకొని లాగుతారు జాగ్రత్త... రాజాసింగ్హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు (ఆదివారం) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ప్రమాణస్వీకారం చేశారు. అన… Read More
\"ఎద్దుల\" పోటీకి వరల్డ్ రికార్డు.. గిన్నిస్లోకి \"జల్లికట్టు\".. మరోవైపు విషాదంచెన్నై : ఎద్దుల పోటీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. సంక్రాంతి సందర్భంగా ని… Read More
ఏపీలో మళ్లీ చంద్రబాబే సీయం..! తెలంగాణలో కాంగ్రెస్ బతకాలన్న జగ్గారెడ్డి..!!హైదరాబాద్: సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో సంచలన వ్యాఖ్యలకు తెరతీసారు. ఆంద్రప్రదేశ్ రాజకీయాల గుర… Read More
0 comments:
Post a Comment