విశాఖ ఉక్కుపరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యక్తుల నుంచి కాపాడేందుకు ఉద్యమం చేస్తున్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతామంటే ఒప్పుకునేదే లేదని అటు కార్మిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YTHP3N
Visakhapatnam steel Plant:తెలుగు ప్రజలకు ఎందుకంత ప్రత్యేకం.. దీని చరిత్ర ఏంటి..?
Related Posts:
హెల్త్ అలర్ట్: హైదరాబాదును వణికిస్తున్న డెంగ్యూ...కొత్తగా మరో వైరస్వాతావరణంలో మార్పులు, వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాదులో విషజ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో దోమలు అక్కడికి చేరుతున్నాయి. … Read More
అమరావతి ఒప్పందం రద్దు దిశగా : నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం: ఆ దేశ మంత్రి కీలక వ్యాఖ్యలు..!!ఏపీ రాజధాని అమరావతిలో సింగపూర్ కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు అవుతున్నాయా. ఇక..అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవపల్ మెంట్ ప్రాజెక్టను సైతం సింగపూ… Read More
శ్రీకృష్ణుడి పాటకు బీర్ బాటిల్స్ తో టిక్ టాక్, వార్నింగ్ వీడియో వైరల్, భజరంగ్ దళ్ దెబ్బ !బెంగళూరు: బీరు బాటిల్స్ చేతిలో పట్టుకుని శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం అయిన పాట పెట్టుకుని టిక్ టాక్ తో హల్ చల్ చేసిన యువకులకు భజరంగ్ దళ్ కార్యకర్తలు గట్ట… Read More
అందాల పోటీల్లో సత్తా చాటిన తెలుగు సౌందర్యం..!ఈషా కోడెకు మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్..!!ముంబాయి/హైదరాబాద్ : తెలుగు అందానికి ఉన్న ప్రత్యేకత, పరిమళాలు మరో సారి గాభాళించాయి. పదహారణాల తెలుగు అందం తన సౌందర్యాన్ని మరోసారి రుజువు చేసుకుంది. సుకు… Read More
ఇస్రో ఛైర్మన్ శివన్ నూ వదిలి పెట్టలేదు: ట్విట్టర్ ద్వారా నకిలీ సమాచారం.. ఆ వార్తలను నమ్మొద్దు!బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ పేరు.. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. రెండు నెలల కిందట చంద్రయాన్-2ను మిషన్ … Read More
0 comments:
Post a Comment