వాషింగ్టన్: అమెరికాలో భయానక సంఘటన చోటు చేసుకుంది. బోయింగ్ 777 విమానం ప్రమాదానాకి గురైంది. టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే విమానం ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఒక వైపు ఇంజిన్ మొత్తం తగులబడిపోయింది. దాని విడి భాగాలన్నీ చెల్లాచెదురుగా జనావాసాలపై పడ్డాయి. పైలెట్ సకాలంలో స్పందించారు. విమానాన్ని వెనక్కి మళ్లించారు. సురక్షితంగా దాన్ని ల్యాండ్ చేశారు. ఫలితంగా-
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OP96CM
Scary Video: 14 వేల అడుగుల ఎత్తులో విమానం ఇంజిన్లో మంటలు: చెల్లా చెదురుగా జనావాసాలపై
Related Posts:
ఖట్టర్ కామెంట్లపై దీదీ గుస్సా : కశ్మీర్ కాదు దేశాన్ని అవమానిస్తున్నారని ఫైర్కోల్కతా : కశ్మీర్ యువతులపై హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఓ సీఎం ఇలా కశ్మీరీ యువతులను అవమానించడం ఏంటని మండిపడుత… Read More
గుడి మెట్ల వద్దకు చేరకున్న చరిత్ర ఆనవాలు...? మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు..!!అమరావతి/హైదరాబాద్ : చరిత్ర ఎంత ఘనంగా ఉంటే మాత్రం ఉపయోగం ఏముంటుంది..? ప్రస్తుతానికి తలదాచుకోవడానికి గూడు, తినడానికి నాలుగు మెతుకులు, కట్టుకోవడానికి సరై… Read More
బుద్దా చెబితే బోండా వింటారా : చంద్రబాబు దూతగా పార్టీ మార్పుపై చర్చలు : ఉమా జంపింగ్ రూటు మారిందా..!!కొద్ది రోజులుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన సైతం న్యూజిలాండ్ లో బంగీ జంప్ చేసే ఫొటో తన ఫేస్ బుక్ ఖాతాల… Read More
విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త..! 50 కిమీ వరకు బస్ పాస్ లు అనుమతి..!!అమరావతి/హైదరాబాద్: ఆంద్ర ప్రదేశ్ లో అన్ని రంగాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించేందకు ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో బ… Read More
కేరళలో కొండచరియల బీభత్సం.. 42 మంది మృతి.. ఆర్థికసాయం ప్రకటించిన ఫడ్నవీస్తిరువనంతపురం : దక్షిణాదిలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వరదనీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కేరళలో కొండచరియలు విరిగిపడటంతో 42 మంది చని… Read More
0 comments:
Post a Comment