Saturday, February 20, 2021

తెలుగంటే మంత్రులు మాట్లాడే బూతు కాదు: ఇంగ్లీష్ మీడియంలో బోధనపై చంద్రబాబు క్లారిటీ

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగించడంపై మరోసారి స్పష్టమైన వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఆయన దీనికి వేదికగా వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాతృభాషను ఆయన వారసత్వ సంపదగా అభివర్ణించారు. విదేశీయులను సైతం ఆకట్టుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OSCNCV

Related Posts:

0 comments:

Post a Comment