అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగించడంపై మరోసారి స్పష్టమైన వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఆయన దీనికి వేదికగా వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాతృభాషను ఆయన వారసత్వ సంపదగా అభివర్ణించారు. విదేశీయులను సైతం ఆకట్టుకున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OSCNCV
తెలుగంటే మంత్రులు మాట్లాడే బూతు కాదు: ఇంగ్లీష్ మీడియంలో బోధనపై చంద్రబాబు క్లారిటీ
Related Posts:
చిదంబరం ఇంటిముదు హైడ్రామా, గోడదూకి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు..అరెస్ట్కు సిద్దంకేంద్రమాజీ పి. చిదంబరం ఇంటి ముందు హైడ్రామా నెలకోంది. సిబిఐ, ఈడీ అధికారులు, ఆయన ఇంటికి చేరుకున్నారు. చిదంబరం ఇంటి గేటు వేయడంతో అధికారులు మరి గోడదూకి వె… Read More
ఐఎన్ఎక్స్ కేసుతో సంబంధం లేదు.. ఎఫ్ఐఆర్లో తన పేరు లేదు.. ఆజ్ఞాతం వీడిన చిదంబరం...న్యూఢిల్లీ : సినిమా ట్విస్టులను తలదన్నిన ఐఎన్ఎక్స్ ఎపిసోడ్ ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చింది. నిన్నటి నుంచి నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ … Read More
తెలంగాణ వెనుకబడ్డది.. టీఆర్ఎస్పై కిషన్ రెడ్డి ఫైర్.. నిజామాబాద్కు పసుపు బోర్డు హామీ..!హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొ… Read More
బంపరాఫర్: బికినీ ఎయిర్లైన్స్లో టికెట్ ధర రూ.9..ఎంచక్కా ఎంజాయ్ చేయండిన్యూఢిల్లీ: వియత్నాం లోబడ్జెట్ విమానయాన సంస్థ వియెట్జెట్ తమ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది చివరిలో భారత్కు రెండు డైరెక్ట్ ఫ్లయిట్… Read More
ప్రేమికురాలిగా మారిన భార్య... ! మతిమరుపుకు ముందు ఓసారి, తర్వాత మరోసారి పెళ్లి చేసుకున్న ప్రియుడు...!ఒక మనిషిని రెండు సార్లు పెళ్లి చేసుకోవడం మనకు తెలిసి సినిమాల్లోనే సాధ్యం అవుతోంది. ఎందుకంటే ఎదో కారణాలతో విడిపోవడం, లేదా మతిమరుపుతో ఇళ్లు విడిచి వెళ్ల… Read More
0 comments:
Post a Comment