హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మహేశ్వరంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. పోలియో చుక్కలు వేసిన కొద్ది సేపటికే ఓ చిన్నారి అపస్మారకస్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, మహేశ్వరానికి చెందిన రమీలకు ఏడాదిన్నర కిందట వివాహం జరిగింది. వీరికి రెండు నెలల 16
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pETLCe
విషాదం: పోలియో చుక్కలు వేసిన కాసేపటికి చిన్నారి మృతి
Related Posts:
కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసమ్మతి సెగ, చేతులు ఎత్తేసిన మాజీ సీఎం: రంగంలోకి సీఎం కుమారస్వామి !బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి సినిమా కష్టాలు మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి ఎమ్మెల్యేలు ఎంతకు మ… Read More
ఎమ్మెల్యే ఓటుకు ఎసరు : ఏపిలో 8.72 లక్షల ఫారం-7లు : ఎవరికి నష్టం కలిగేను..!ఏపిలో ఓట్ల తొలిగింపు దరఖాస్తుల వ్యవహారం తారా స్థాయి కి చేరింది. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్ల తొలిగింపు దరఖాస్తులు ఎన్నికల సంఘానికి చేరుతున… Read More
తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు తొలగించండి..! ఈసీ కి అందిన ఫిర్యాదు..!!హైదరాబాద్ : తెలుగుదేశం ఇంతకుముందు ప్రాంతీయ పార్టీ. ఇపుడు అది జాతీయ పార్టీ కాబట్టి రెండు జాతీయ పార్టీలకు ఒకే గుర్తు ఉండరాదు. అందువల్ల సమాజ్ వాదీ… Read More
ఉగ్రవాదుల మృతిపై బీజేపీలో భిన్న వాదనలు .. 250 మంది చనిపోయారన్న షా .. లెక్కచెప్పలేమన్న మంత్రులున్యూఢిల్లీ : బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దళం చేసిన దాడులు అధికార బీజేపీలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని రెండురో… Read More
ఎన్ని దోమలు చనిపోయాయో లెక్కిస్తానా?: విపక్షాలకు వీకే సింగ్, డిగ్గీరాజాపై ఆగ్రహంన్యూఢిల్లీ: పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోని బాలాకోట్లో చేసిన దాడిలో వందలాదిమంది తీవ్రవాదులు హతమయ్యారని భావిస్తున్నార… Read More
0 comments:
Post a Comment