Monday, February 1, 2021

బడ్జెట్ 2021: రైతుల కోసం నిర్మలా సీతారామన్ ఏం ప్రకటించారు?

రెండు నెలల నుంచీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేపడుతున్నారు. మోదీ ప్రభుత్వ విధానాలను రైతు వ్యతిరేక విధానాలుగా వారు అభివర్ణిస్తున్నారు. అయితే, రైతుల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ ఆర్థిక బడ్జెట్ 2021-22ను సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇంతకీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tfEQAP

Related Posts:

0 comments:

Post a Comment