న్యూఢిల్లీ : బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దళం చేసిన దాడులు అధికార బీజేపీలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని రెండురోజుల క్రితం బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. దీంతో విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. దాడులకు సంబంధించిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశాయి. ఈ అంశం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NL225F
Wednesday, March 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment