న్యూఢిల్లీ : బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దళం చేసిన దాడులు అధికార బీజేపీలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని రెండురోజుల క్రితం బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. దీంతో విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. దాడులకు సంబంధించిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశాయి. ఈ అంశం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NL225F
ఉగ్రవాదుల మృతిపై బీజేపీలో భిన్న వాదనలు .. 250 మంది చనిపోయారన్న షా .. లెక్కచెప్పలేమన్న మంత్రులు
Related Posts:
priyanka Reddy Murder: నటి ప్రత్యూష తల్లి స్పందన, కీలక సూచనలుహైదరాబాద్: నగర శివారులోని శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు 24 గంటలలోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిని అదుపు… Read More
Karem Sivaji: వైసీపీ తీర్థం పుచ్చుకున్న కారెం శివాజీ: పార్టీ ఎంపీ గొడ్డేటి మాధవితో కలిసి..!అమరావతి: మాల మహానాడు మాజీ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన… Read More
కొలువుదీరిన సర్కార్: ఉద్దవ్ సేన ఇదే, ఆరుగురు మంత్రులు వీరే...మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. శివాజీ పార్క్ వద్ద సీఎంగా ఉద్దవ్ థాకరేతో ప్రమాణ స్వీకార ఘట్ట ఆరంభమైంది. ఏక్నాథ్ షిండేతో మంత్రుల ప్… Read More
ప్రియుడే హంతకుడు...!! శవానికి కొత్తబట్టలు... వరంగల్ యువతి హత్య మిస్టరీవరంగల్ నగరంలో అత్యాచారం, హత్యకు గురైన యువతి కేసులో పోలీసులు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. జిల్లాకు చెందిన యువకుడితో... హత్యకు గురైన మానస ఆరునెలలుగా ప… Read More
హేమాహేమీల మధ్య ఉద్ధవ్ ప్రమాణం: స్పెషల్ అట్రాక్షన్..ముఖేష్ అంబానీ ఫ్యామిలీ..సోనియా, రాహుల్ డుమ్మాముంబై: ముంబైలోని శివాజీ పార్కులో వేలాదిమంది అభిమానులు, కార్యకర్తల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రకు ఆయన … Read More
0 comments:
Post a Comment