హైదరాబాద్: త్వరలోనే మంత్రి కేటీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి అవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 412 మంది ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. ముందుగా నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్రపటానికి కేసీఆర్ పూలమాలవేసి నివాళులర్పించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39UruSO
నేనే సీఎం, ఇంకేం మాట్లాడొద్దు: పార్టీ నేతలకు కేసీఆర్ వార్నింగ్, ‘కేటీఆర్ సీఎం’ ప్రచారానికి తెర
Related Posts:
జగన్ ట్రీట్మెంట్ మొదలు: దారికొచ్చారు.. పుట్టా సుధాకర్ రాజీనామా: 16 మందితో టీటీడీ కొత్త బోర్డు..!ముఖ్యమంత్రి జగన్ ట్రీట్మెంట్ పని చేసింది. మొండి చేస్తున్న టీడీపీ నేతలు దారిలోకి వస్తున్నారు. చేతనైతే తనను టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తప్ప… Read More
లాజిక్ మిస్సయిన ఏపి సీఎం జగన్..! సోషల్ మీడియాలో ఆడుకుంటున్న నెటిజన్లు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో జగన్ నింపాదిగా పాలన కొనసాగిస్తున్నారని పైకి కనిపిస్తున్నప్పటికి కొన్ని తొందరపాటు చర్యలు ఆ పార్టీ నేతలను అబాసుపాలు చేస్తున్నా… Read More
ఇంట్రెస్టింగ్: తెలంగాణలో ట్రంప్ విగ్రహం ...ప్రత్యేక పూజలందుకున్న అమెరికా అధ్యక్షుడుజనగాం: సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే చాలామంది చీధరించుకుంటారు. ఆయన చేసే వెక్కిలి చేష్టలకు, పాలనాపరమైన నిర్ణయాలు అడ్డగోలుగా తీసుకోవడం, అనవసర… Read More
ఇదేం చోద్యం: పెళ్లయిన నాలుగు నెలలకే బిడ్డకు జన్మనిస్తే ఉద్యోగంలో చేర్చుకోరా..?మల్లాపురం: పెళ్లయిన నాలుగు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిందన్న కారణంతో ఓ ప్రభుత్వ స్కూలు టీచరుపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. అ… Read More
రేపే జగన్ పోలవరం సందర్శన..! సీఎం హోదాలో తొలిసారి..!!అమరావతి/హైదరాబాద్ : ప్రతిపక్ష హోదాలో జగన్ మోహన్ రెడ్డి పోలవరాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. తాజాగా సీఎం హోదాలో వైఎస్ జగన్మ… Read More
0 comments:
Post a Comment