మల్లాపురం: పెళ్లయిన నాలుగు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిందన్న కారణంతో ఓ ప్రభుత్వ స్కూలు టీచరుపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. అయితే తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ పోలీసులను ఆశ్రయించింది టీచర్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2xdsTjv
Wednesday, June 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment