అమరావతి/హైదరాబాద్ : ప్రతిపక్ష హోదాలో జగన్ మోహన్ రెడ్డి పోలవరాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. తాజాగా సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. రేపు వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RmRICA
రేపే జగన్ పోలవరం సందర్శన..! సీఎం హోదాలో తొలిసారి..!!
Related Posts:
శ్యాం పాత్ర ఏంటి..సుపారీనా: పోలీసుల అదుపులో కోగంటి సత్యం: రాంప్రసాద్ హత్య మిస్టరీలో ట్విస్టు..!బెజవాడ కక్ష్యల్లో భాగంగా జరగిన హత్యలో కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. బెజవాడలో నాటి వ్యాపారులు నేడు ప్రత్యర్దులుగా మారి హత్యలు … Read More
గరుడ శివాజీ క్రమశిక్షణ కలిగిన నటుడు..! పద్దతి ప్రకారం వ్యవహరిస్తున్న పోలీసులు..!!అమరావతి/హైదరాబాద్ : గరుడ శివాజీ విషయంలో పోలీసులు వేగం పెంచారా లేక స్తబ్దుగా ఉన్నారా అనే అంశం ఎవరికి అంతుచిక్కని అంతుచిక్కని పరిణామంగా మారింది. టీవీ 9 … Read More
రాజీనామాల ట్రెండ్ సెట్ చేసింది రాహుల్ గాంధీ..బీజేపీ కాదు: రాజ్నాథ్ సింగ్న్యూఢిల్లీ: కర్నాటక సంక్షోభం లోక్సభను తాకింది. కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధిర్ రంజన్ చౌధరీ కర్నాటకలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్… Read More
లండన్లో బోనాల జాతర..! అంగరంగ వైభవంగా ఉత్సవాలు..!!లండన్/హైదరాబాద్ : తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్ లోని క్రాన్ఫోర్డ్ కాలేజీలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుంచ… Read More
భగవంతున్ని కోలుస్తూ... అంబులెన్స్కు దారి ఇస్తూ.... పూరీలో మానవత్వం పరిళమళించిన వేళ... వీడీయోఓ వైపు లక్షలాది భక్తులు, మరోవైపు ప్రాణప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ఉన్న అంబులెన్స్ అటుగా వచ్చింది. సాధారణంగా అయితే అంబులెన్స్కు దారి ఇవ… Read More
0 comments:
Post a Comment