న్యూఢిల్లీ: దేశ రాజధాని కాల్పుల కలకలం చోటు చేసుకుంది. తనిఖీలను నిర్వహిస్తోన్న పోలీసులపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన అతణ్ని సమీప ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు తెగబడిన దుండగుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తోన్నారు. కాల్పులు జరిపిన వెంటనే వారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O2H4n7
కాల్పుల కలకలం: పోలీసులపై దండగులు బుల్లెట్ల వర్షం: హైఅలర్ట్
Related Posts:
ప్రాణహిత నదిలో పడవ బోల్తా, గల్లంతు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల కోసం గాలింపు..ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారిని ఫారెస్ట్ అధికారులుగా గుర్తించారు. మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన… Read More
నెల కిందట అదృశ్యం..మృతదేహాలుగా కనిపించిన ప్రేమికులు: అటవీ ప్రాంతంలో చెట్టుకు..!బెంగళూరు: బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నెలరోజుల కిందట అదృశ్యమైన ప్రేమికులు మృతదేహాలుగా కనిపించారు. వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీ… Read More
నేనున్నా....ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్.. నివేదిక అందజేతసీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో సమావేశం అయ్యారు. వారితో లంచ్ చేశారు. ఇక సీఎంతో భేటి అయినవారిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న97 డిపోలకు చెందిన కార్మికులు హజర… Read More
19 ఏళ్ల బాలిక, హాస్టల్లో.. అఘాయిత్యం.. రంగంలోకి పోలీసులుఏం జరిగిందో తెలియదు, ఏ కష్టమొచ్చిందో క్లారిటీ లేదు. కానీ బంగారు భవిష్యత్ ఉన్న ఓ విద్యార్థిని ఆసువులు బాసింది. తన హాస్టల్లోనే ఉరేసుకొని ఊపిరి తీసుకుంద… Read More
చంద్రబాబు అమరావతి టూర్...సిట్ ఏర్పాటు: దాడులపైన విచారణ: వారంరోజుల్లో నివేదిక..!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన సమయంలో చోటు చేసుకున్న పరిణామాల పైన విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తమ అధినేత కాన్వాయ్ పైన వైసీపీ నే… Read More
0 comments:
Post a Comment