విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై నెలరోజుల నుంచి కొనసాగుతోన్న ఉద్యమాలు, ఆందోళనలు.. మరింత తీవ్రతరమయ్యాయి. ఇన్ని రోజులు విశాఖపట్నం నగరానికే పరిమితమైన ఈ నిరసన కార్యక్రమాలు ఇక రాష్ట్రవ్యాప్తం కానున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ప్రైవేటీకరణకు సంబంధించిన నిరసన ప్రదర్శనలను నిర్వహించడానికి విశాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bCxP5e
వైజాగ్ స్టీల్..నెక్స్ట్ లెవెల్: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు..రాస్తారోకోలు
Related Posts:
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో ఒవైసీ విచారణకు హాజరు కాలేదు. దీంతో స్… Read More
మైనర్ బాలికపై రేప్, వీడియో తీసి బ్లాక్మెయిల్: బ్యాంక్ మేనేజర్ అరెస్ట్భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాంక్ మేనేజర్.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తుకోగంజ్ పోలీస్ స్టే… Read More
అజింక్య రహానె: భారత క్రికెట్ కెప్టెన్ చేయాలంటూ డిమాండ్... వైరల్ అవుతున్న వీడియోభారత్-ఆస్ట్రేలియాల మధ్య టెస్ట్ సిరీస్ ముగిసి వారం రోజులు అవుతోంది. కానీ అక్కడ సాధించిన చరిత్రాత్మక విజయం తాలూకు సంబరాలకు మాత్రం ఇంకా తెరపడలేదు. భారత … Read More
Fact Check : రాష్ట్రపతి ఆవిష్కరించిన ఆ చిత్రపటం నేతాజీది కాదా..?భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఈ నెల 23న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆయన చిత్ర… Read More
సుప్రీం తీర్పు -ఇక గవర్నర్దే తుది నిర్ణయం -జగన్ సర్కారుపై టీడీపీ ఫిర్యాదు -ఇగో వదిలేదాకా..ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఇచ్చిన తీర్పు ద్వారా.. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతోం… Read More
0 comments:
Post a Comment