విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై నెలరోజుల నుంచి కొనసాగుతోన్న ఉద్యమాలు, ఆందోళనలు.. మరింత తీవ్రతరమయ్యాయి. ఇన్ని రోజులు విశాఖపట్నం నగరానికే పరిమితమైన ఈ నిరసన కార్యక్రమాలు ఇక రాష్ట్రవ్యాప్తం కానున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ప్రైవేటీకరణకు సంబంధించిన నిరసన ప్రదర్శనలను నిర్వహించడానికి విశాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bCxP5e
వైజాగ్ స్టీల్..నెక్స్ట్ లెవెల్: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు..రాస్తారోకోలు
Related Posts:
క్యాబినెట్లో రాథోడ్కు దక్కని బెర్త్, ఈ సారి మరో బాధ్యత ? కారణమిదేనా ?న్యూఢిల్లీ : మోడీ 2.0 క్యాబినెట్లో చోటు దక్కకున్న ఏం నిరాశ పడలేదు మాజీ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. తనపై నమ్మకం ఉంచి తొలి క్యాబినెట్లో బెర… Read More
వాయనాడ్లో మకాం: వచ్చేనెల వెళ్లనున్న రాహుల్ గాంధీన్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో కేరళలోని వాయనాడ్కు వెళ్లనున్నారు. కొద్దిరోజుల పాటు అక్కడే మకాం వేయనున… Read More
అప్పుడు గుజరాత్ లో సీఎం,హోం వారే.. ఇప్పుడు ప్రధాని,హోం వీరే..! మోదీ. షా యే ఫెవికాల్ కా జోడీ హై..!!ఢిల్లీ/హైదరాబాద్ : వారిద్దరూ ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న నేతలు. రాజకీయాల్లో హేమా హేమీలను, రాజకీయ ఉద్దండులు మట్టికరిపించని నేతలు. వారే ఒకరు మోదీ మరోకరు అ… Read More
చిరుత దాడులపై స్పందించని అటవీ శాఖ! చంపి... కోయ్యకు చెక్కిన జనం!అస్సాం చరాయిడియో జిల్లాలోని గ్రామస్థులు చిరుత పులిని చంపి, గ్రామంలోని కోయ్యకు తగించారు. అనంతరం దాని గోళ్లను పీకేశారు. కాగా చిరుత గ్రామంలోని పలువురిపై … Read More
అలా చేస్తే 2024లోనూ జగనే ముఖ్యమంత్రి: ఆ ముహూర్తం ఖరారు: ఒక అంతా అక్కడి నుండే..!ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఒక్క రోజు కూడా పూర్తి కాకుండానే అప్పుడే 2024లో సీఎం ఎవరనే చర్చ మొదలైంది. 2024లోనూ తిరిగి జగన్ సీఎం అవుతారం… Read More
0 comments:
Post a Comment