బిహార్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన హోటల్లోకి ఓ ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ట్రక్కును తగలబెట్టారు. సహాయక చర్యల కోసం వచ్చిన పోలీసులు,అధికారులపై రాళ్లు రువ్వారు. బిహార్లోని నలంద జిల్లా తెల్హద పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sBARxK
ఘోర ప్రమాదం... హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు... 8 మంది అక్కడికక్కడే మృతి...
Related Posts:
కోవిడ్ 19 వాట్సప్ గ్రూప్.. చైనా టార్గెట్ గా నెటిజన్ల ఫైర్ ... వర్మ ట్వీట్ వైరల్డ్రాగన్ కంట్రీ అయిన చైనాలోని వుహన్లో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది . అగ్రరాజ్యం అమెరికాను సైతం భయభ్రాంతులకు గురి… Read More
ఎన్కటి కాలం వచ్చెనా.. కరోనా తరుముతుంటే.. అరిగోస పడుతున్న వలసజీవులుమానవాళికి పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ జనజీవాన్ని స్తంభింపజేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయి… Read More
కరోనా ఈ నాటిది కాదు..చైనా నుండి కాదు: మొదలైంది అక్కడ..నాడే వెలుగులోకి: ఆధారాలతో సహా...!ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా కొత్తగా వచ్చిన వైరస్ కాదు. ఇప్పుడు ప్రపంచంలో వేలాది మంది మరణానికి కారణమైన ఈ వైరస్ చైనా నుండి వచ్చిందని జోరుగా ప్రచ… Read More
Coronavirus: ఒకే ఫ్యామిలీలో ఐదు మందికి, యువతితో లింక్, ఎలా వెళ్లి ఎలా వచ్చిందంటే ?న్యూఢిల్లీ/ కోల్ కతా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధి ఎప్పుడు ఎవరికి వ్యాపిస్తుందో అనే విషయం అంతుచిక్కడం లేదు. కరోనా వైరస్ వ్… Read More
కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య .. రోజురోజుకీ పెరుగుతున్న అపోహలుకరోనా భయం ప్రజలను ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తుంది. కరోనా వైరస్ సోకిందేమో అనే అనుమానంతోఒక వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో జరిగి… Read More
0 comments:
Post a Comment