బిహార్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన హోటల్లోకి ఓ ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ట్రక్కును తగలబెట్టారు. సహాయక చర్యల కోసం వచ్చిన పోలీసులు,అధికారులపై రాళ్లు రువ్వారు. బిహార్లోని నలంద జిల్లా తెల్హద పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sBARxK
Sunday, March 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment