ఎన్నికలు సమీపిస్తున్న వేళ..మరో సారి ఏపిలో ప్రత్యేక హోదా సెగలు మొదలవుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం పవన్ - జగన్ డిమాండ్ చేసారు. టిడిపి ఇదే కారణంతో ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. ఇక, హోదా కోసం వామపక్ష పార్టీల మద్దతుతో ఏర్పడిన హోదా సాధన సమితి ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగం గా ఫిబ్రవరి 1న ఏపి బంద్ కు పిలుపునిచ్చింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CEA4U5
ఫిబ్రవరి 1న ఏపి బంద్ : ఎన్నికల ముందు హోదా బరిలోకి పార్టీలు..!
Related Posts:
బిగ్ స్కాండల్: సుప్రీంకోర్టు జడ్జి, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాక్: యాపిల్న్యూఢిల్లీ: దేశంలో బిగ్ హ్యాకింగ్ స్కాండల్ చోటు చేసుకుంది. పలువురు వేర్వేరు రంగాలకు చెందిన పలువురు బిగ్ షాట్స్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. బాధితుల జాబితాలో… Read More
కూలిన మూడంతస్తుల భవనం.. ఒకరి మృతి, చిక్కుకున్న ఆరుగురుఅసలే వర్షకాలం.. అపై వరదలు, పాత ఇళ్లకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని.. పురాతన భవనాలు కూల్చివేయాలని చెబుతోన్న అదే నిర్లక్ష్యం.. దీంతో భవనాలు కూలిపోవడ… Read More
Parents: కొడుకు కేంద్ర మంత్రి, ఎండలో కష్టపడుతున్న అమ్మానాన్న, ప్రియాంక ట్విట్ వైరల్, గ్రేట్ !చెన్నై/ నామ్మక్కల్: కన్నబిడ్డలు ఎంత ఎత్తుకు ఎదిగినా, కొడుకులు కోట్ల రూపాయలు సంపాధించినా, రాజకీయంగా ఉన్నతస్థాయికి చేరినా కొందరు తల్లిదండ్రులు మాత్రం సా… Read More
లష్కరే టాప్ కమాండర్ హతం.. మరో ఉగ్రవాది కూడా, సోపియాన్లో ఎన్కౌంటర్కశ్మీరులోని సోపియాన్లో ఈ తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. సాథిక్ ఖాన్ ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో … Read More
ఏపీ, తెలంగాణల్లో పట్టాలెక్కిన పాసింజర్ రైళ్లు: 16 నెలల తరువాత తొలిసారిగాహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారంచడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ రద్దు చేసిన పాసింజర్ సర్వీసులు దశలవారీగా పునరుద్… Read More
0 comments:
Post a Comment