హైదరాబాద్: కేబినెట్ విస్తరణ జాప్యం వల్ల జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనను అడ్డుకోలేక పోవడం ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమని గవర్నర్కు కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ లేఖ రాశారు. టీఆర్ఎస్ సర్కారుకు గుడ్డిగా గవర్నర్ వత్తాసు పలకడం సరికాదన్నారు. ఆర్టికల్ 163, 164 ప్రకారం కనీసం 12 మంది మంత్రులను నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RI4TkV
తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన, ఆర్టికల్ 163, 164 ఏమిటో తెలుసా: ప్రశ్నిస్తున్న కాంగ్రెస్
Related Posts:
కిస్సా కుర్సీ కా...పల్లెల్లో వికసిస్తున్న గులాబీ..!హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల బంపర్ మెజార్టీతో జోష్ మీదున్న టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లో అదే పంథా కొనసాగిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్లల… Read More
ఆ విషయంలో జగన్ ది పచ్చి మోసం.! అందుకే వేరే దారి వెతుక్కున్నానంటున్న ఆది శేషగిరిరావు..!!హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపి అద్యక్షడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుందని పార్టీలో ఎప్పటిను… Read More
పొత్తుతో పోటు: ఆ పోటును బీజేపీ తట్టుకుంటుందా..?రాజకీయంగా దేశంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి ప్రజలే దేశ రాజకీయాలను నిర్ణయిస్తారు. ఎందుకంటే దేశంలోని అత్యధిక జనాభా ఉత్తరప్ర… Read More
ఓఎన్జీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ టెక్న… Read More
కధానాయకుడు తో ఓట్లు కురిసేనా : మరి ఆ రెండు సినిమాలు : టిడిపి నేతల్లో కొత్త టెన్షన్..!ఎపిలో ఎన్నికల ముందు సినిమా రాజకీయాలు రంజుగా మారాయి. సంక్రాంతి సినిమాల్లో ఇప్పుడు కధానాయకుడు సినిమాకు రాజకీయ రంగు వద్దనుకున్నా పులిమేస్తున్నారు. … Read More
0 comments:
Post a Comment