హైదరాబాద్: కేబినెట్ విస్తరణ జాప్యం వల్ల జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనను అడ్డుకోలేక పోవడం ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమని గవర్నర్కు కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ లేఖ రాశారు. టీఆర్ఎస్ సర్కారుకు గుడ్డిగా గవర్నర్ వత్తాసు పలకడం సరికాదన్నారు. ఆర్టికల్ 163, 164 ప్రకారం కనీసం 12 మంది మంత్రులను నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RI4TkV
తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన, ఆర్టికల్ 163, 164 ఏమిటో తెలుసా: ప్రశ్నిస్తున్న కాంగ్రెస్
Related Posts:
వాళ్ళు పోలీసులు కాదు కానీ వారికి పోలీస్ డ్రెస్ తో పాటు పోలీస్ హోదా .. ఏపీలో త్వరలో వారికి అఫీషియల్ ఆర్డర్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో పనిచేసే వారే సహజంగా పోలీస్ యూనిఫాం లో దర్శనమిస్తారు. పోలీస్ యూనిఫాం తో విధుల్లో పాల్గొ… Read More
రిపబ్లిక్ డే ఏర్పాట్లలో కలకలం- పరేడ్ కోసం వచ్చిన 150 మంది సైనికులకు కరోనా ? ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలపై కఈ సారి రిపబ్లిక్ డే వేడుకలపై కూడా కరోనా ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో చోట కరోనా వైరస్ ప్రభావం కనిపిస్తూనే ఉంది. … Read More
టీ పీసీసీ వర్కింగె్ ప్రెసిడెంట్గా షబ్బీర్ అలీ..? ప్రకటించడమే తరువాయి..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమూలంగా ప్రక్షాలన చేయాలని అనుకుంటోంది. టీ పీసీసీ చీఫ్తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్.. వివిధ విభాగాలకు కొత్త వారిని నియమించనుం… Read More
తాడిపత్రిలో దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. పోలీసులపై టీడీపీ నేత దీపక్ రెడ్డి ధ్వజంతాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్రెడ్డి అనుమానం వ్యక్తం … Read More
luxury life: రెండో భర్త అర్దకేజీ నగలు గిఫ్ట్, పక్కింటి ఆంటీ మోజుతో ప్రాణాలు, కిర్రాక్ స్కెచ్ తో గోవిందా !చెన్నై/ అంబూర్: అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళ, ఆమె ప్రియుడు విలాసవంతమైన జీవితం గడపడానికి అమాయకురాలిని అతి దారుణంగా హత్య చేశారు. నవ వివాహితను దారుణంగా … Read More
0 comments:
Post a Comment