ప్రధాని మోదీ వ్యతిరేక పక్షాల సభ అమరావతిలో నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. స్థానిక.. జాతీయ రాజకీయాలకు సమాధానం చెప్పేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 14న కేసీఆర్ ఏపికి వస్తారని చెబుతున్న సమయంలో..ఆయన అమరావతికి రావటానికి కొన్ని గంటల ముందే ఈ సభ నిర్వహించాలని నిర్ణయించా రు. అందుకోసం ఫిబ్రవరి 13న అమరావతి సభ నిర్వహణకు నిర్ణయించిన బాబు ఆహ్వానాలు పంపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RLtrtx
కేసీఆర్ రాకకు ముందు రోజే..అదే వ్యూహంతో : 13న అమరావతి సభ : జాతీయ నేతలకు బాబు ఆహ్వానం..!
Related Posts:
ఇక గజ్వేల్ పెద్దన్న ప్రతాపన్న..! పూర్తి బాద్యతలు అప్పజెప్పనున్న కేసీఆర్..!!హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు జరిగిపోతున్నాయి. ముందస్తు ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సాధించడం, ఇక ఇప్పట్లో టీఆర్ఎస్ పా… Read More
ఆంధ్రా మిత్రులకు విజ్ఞప్తి, మొన్న కలిశా.. జగన్ది అదే ఆలోచన: కేటీఆర్, ఇది బాబు కొత్త నాటకం!హైదరాబాద్: శాసన సభ ఎన్నికల ఫలితాలు చూస్తే 17 లోకసభ స్థానాలకు గాను 15 చోట్ల సులభంగా గెలుస్తామని, అలాగే ఖమ్మంను కూడా గెలుచుకొని పదహారు స్థానాల్లో గెలవాల… Read More
మధ్యాకాశంలో రెండు యుద్ధ విమానాలు ఢీ.. పైలట్ల పరిస్థితి ఏంటో తెలుసా..?ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో కూడా అధికారులు పసిగట్టలేకున్నారు. తాజాగా రెండు యుద్ధ విమానాలు … Read More
జగన్ను దెబ్బకొట్టేందుకు బాబు మరో ఆయుధం!: కొత్త దోస్తీపై వైసీపీలో ఆందోళన?అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ యోచిస… Read More
పదేళ్ల పాటు హోటల్లో ఆదివారాలు పని: పనిమనిషికి రూ.152 కోట్లు చెల్లించలాని కోర్టు ఆదేశంఫ్లోరిడా: ఆదివారం నాడు సెలవు ఇవ్వకుండా పది సంవత్సరాలు ఓ మహిళతో పని చేయించుకున్న ఫ్లోరిడాలోని ఓ హోటల్కు న్యాయస్థానం షాకిచ్చింది. ఈ పదేళ్లకు గాను బాధిత… Read More
0 comments:
Post a Comment