ప్రధాని మోదీ వ్యతిరేక పక్షాల సభ అమరావతిలో నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. స్థానిక.. జాతీయ రాజకీయాలకు సమాధానం చెప్పేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 14న కేసీఆర్ ఏపికి వస్తారని చెబుతున్న సమయంలో..ఆయన అమరావతికి రావటానికి కొన్ని గంటల ముందే ఈ సభ నిర్వహించాలని నిర్ణయించా రు. అందుకోసం ఫిబ్రవరి 13న అమరావతి సభ నిర్వహణకు నిర్ణయించిన బాబు ఆహ్వానాలు పంపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RLtrtx
కేసీఆర్ రాకకు ముందు రోజే..అదే వ్యూహంతో : 13న అమరావతి సభ : జాతీయ నేతలకు బాబు ఆహ్వానం..!
Related Posts:
లగడపాటి సర్వే సిద్దం..ఈ సాయంత్రమే: ఏపీలో గెలిచేదెవరు టీడీపీనా...వైసీపీయా: టీజర్ రెడీ ..!ఆంధ్రా ఆక్టోపస్ వచ్చేసారు. ఎన్నికల ఫలితాల సర్వేలతో సిద్దమైపోయారు. వాస్తవంగా 19వ తేదీ సాయంత్రం వరకు సర్వే ఫలితాలను వెల్లడి చేయటానికి ఎన్… Read More
కేంద్రంలో జగన్ మద్దతు వారికే ... వ్యూహాత్మకంగా అడుగేస్తున్న జగన్కేంద్రంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? కేంద్రంలో హంగ్ వస్తే తానే కింగ్ మేకర్ అవుతానని భావిస్… Read More
హైకోర్టు ఆవరణంలో న్యాయవాది దారుణ హత్య, 9 ఏళ్లకు ప్రియుడికి జీవిత ఖైదు శిక్ష !బెంగళూరు: కర్ణాటక హై కోర్టు ఆవరణంలో సాటి న్యాయవాది, ప్రేయసిని అతి దారుణంగా హత్య చేసిన న్యాయవాదికి హైకోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. సాటి న్యాయవ… Read More
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు షాక్ ఇచ్చిన దేవెగౌడ .. కాంగ్రెస్ తోనే తమ ప్రయాణం అని వెల్లడిమాజీ ప్రధాన మంత్రి మరియు జెడి (ఎస్) అధినేత హెచ్.డి. దేవెగౌడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంకీర్ణ భాగస్వామిగా ఉన్నామని , లోక్ సభ ఎన్నికలను తన మిత్రపక్… Read More
వైసీపీకి అనుకూలంగా ధర్మారెడ్డి: ఈసీ అధికారులకు లంచం ఇచ్చారా: ఎవరీ ధర్మారెడ్డి...ఎందుకిలా..!చంద్రగిరిలో రీపోలింగ్ రగడ పతాక స్థాయికి చేరుతోంది. ఏకంగా ఎన్నికల సంఘంలో పని చేసే అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణల వరకూ వెళ్లింది. రీ పోలింగ… Read More
0 comments:
Post a Comment