ప్రధాని మోదీ వ్యతిరేక పక్షాల సభ అమరావతిలో నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. స్థానిక.. జాతీయ రాజకీయాలకు సమాధానం చెప్పేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 14న కేసీఆర్ ఏపికి వస్తారని చెబుతున్న సమయంలో..ఆయన అమరావతికి రావటానికి కొన్ని గంటల ముందే ఈ సభ నిర్వహించాలని నిర్ణయించా రు. అందుకోసం ఫిబ్రవరి 13న అమరావతి సభ నిర్వహణకు నిర్ణయించిన బాబు ఆహ్వానాలు పంపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RLtrtx
కేసీఆర్ రాకకు ముందు రోజే..అదే వ్యూహంతో : 13న అమరావతి సభ : జాతీయ నేతలకు బాబు ఆహ్వానం..!
Related Posts:
హాలీవుడ్ సినిమాను తలపించేలా..: లలితా జువెల్లరీలో రూ.50కోట్ల ఆభరణలు అపహరణతిరుచ్చి: హాలీవుడ్ సినిమా ‘డార్క్ నైట్' తరహాలో తమిళనాడులోని తిరుచ్చిలో భారీ దొంగతనం జరిగింది. ఆ సినిమాలోలానే మాస్కులు ధరించిన దొంగలు నగరంలోని లలితా జు… Read More
రైల్వే స్టేషన్స్ ర్యాంకింగ్స్: హైదరాబాద్, సికింద్రాబాద్ కంటే విజయవాడే బెటర్!న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా స్వచ్ఛ రైల్వే స్టేషన్ల ర్యాంకుల జాబితాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం విడుదల చేశారు. ఈ జాబితాలో రాజస్థాన్ … Read More
గాంధీ సిద్దాంతాల సాకారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : ఇంద్రకరణ్ రెడ్డిజాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 150 … Read More
ఇస్రో శాస్త్రవేత్త సురేష్ హత్య కేసులో కొత్త కోణం: మరో వ్యక్తితో శారీరక సంబంధమే ప్రాణం తీసిందా?హైదరాబాద్: నగరంలోని అమీర్పేటలో సోమవారం రాత్రి జరిగిన ఇస్రోకు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఎస్ఆర్సీ) శాస్త్రవేత్త సురేష్ కుమార్(56) హ… Read More
ఆయుధాలు, మందుగుండు.. సరిహద్దు రాష్ట్రాల్లో స్మగ్లింగ్, ఎలా తెలుసా..?కుక్క తోక వంకర అన్నట్టు దాయాది పాకిస్థాన్ బుద్ది మాత్రం మారదు. కశ్మీర్ విభజనతో అక్కసుతో ఉన్న పాకిస్తాన్, సమయం దొరికితే చాలు విరుచుకుపడాలని చూస్తోంది. … Read More
0 comments:
Post a Comment