అగ్రరాజ్యం అమెరికా ఆర్థికాభివృద్ధిలో వెన్నెముక పాత్ర పోషిస్తోన్న భారతీయులు 74వ భారత స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వాషింగ్టన్ నుంచి హ్యూస్టన్ దాకా అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారత జాతీయ పతాక రెపరెపలాడింది. మువ్వన్నెల జెండా చేతబట్టిన భారతీయ అమెరికన్లు.. ‘భారత్ మాతాకీ జై' నినాదాలతో హోరెత్తించారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోని ప్రతిష్ఠాత్మక టైమ్స్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PX52xD
Sunday, August 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment