Monday, June 14, 2021

కోవిడ్ కాటేసిన మేమున్నాం... కుటుంబానికి రెండేళ్ల జీతం, జాబ్ కూడా

కరోనా వైరస్ వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కంపెనీలు అండగా ఉంటున్నాయి. ఆ వరసలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చేరింది. కరోనాతో చనిపోయిన బ్యాంకు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కలిగించాలని నిర్ణయించింది. కరోనాతో ఉద్యోగి చనిపోతే, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. ఉద్యోగి జీవిత భాగస్వామికి బ్యాంక్‌లో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gwdsJo

Related Posts:

0 comments:

Post a Comment