బెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, రాజకీయ నాయకులకు కొరుకుడుపడని కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి తాజా బదిలీ వ్యవహారం.. రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆమె పేరు ప్రస్తుతం కర్ణాటకలో మారుమోగిపోతోంది. రోజూ వార్తల్లో నిలుస్తోన్నారు. మైసూరు డిప్యూటీ కమిషనర్ (జిల్లా కలెక్టర్)గా పనిచేస్తోన్న రోహిణి సింధూరిని అకారణంగా బదిలీ చేశారనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3izPdfN
Bring back Rohini Sindhuri: కర్ణాటకలో మార్మోగిపోతోన్న తెలుగు ఐఎఎస్ అధికారిణి పేరు
Related Posts:
CET exams: పరీక్షలు రాసిన కరోనా పాజిటివ్ విద్యార్థులు, ఫుల్ హ్యాపీ, నో కాంప్రమైజ్, ఆంధ్రా, తెలంగాణ!బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుని CET పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధి… Read More
అన్లాక్ 3.0: రాత్రి కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేత, సినిమా హాళ్లకు నో, జిమ్స్కు ఓకేన్యూఢిల్లీ: లాక్డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి రాత్రి పూ… Read More
జగన్ సర్కారు పెన్షన్ల పెంపు ఎప్పుడో - రెండో ఏడాదిలో నెరవేరని హామీ- మిగతావన్నీ చకచకా..ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ తాము అధికారంలోకి రాగానే నవరత్నాల అమల్లో భాగంగా ఆసరా పింఛన్లను 2 వేల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతా… Read More
జగన్ కూతురు చదివే చోటా అదే తీరు - ఏపీ సీఎం వల్లే కేంద్రం కొత్త విద్యా విధానం - ఎంపీ రఘురామ సంచలనం''నాకు తెలిసి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ లో చదువుకున్నట్లున్నారు. ఇప్పుడాయన కూతురు కూడా అక్కడే చదువుతోంది. లండన్ కు 200 కిలోమీటర్ల దూరంలో… Read More
సంచయిత v/s అశోక గజపతిరాజు: సింహాచల ఆలయానికి ప్రసాద్పై మాటల యుద్ధం, ట్వీట్ ఫైట్మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు, మాజీ చైర్మన్, కేంద్రమంత్రి అశోక గజపతిరాజు మధ్య ట్వీట్ పైట్ జరుగుతోంది. వారి మధ్య ఇప్పటికే వైరం ఉండగా.. తాజాగ… Read More
0 comments:
Post a Comment