ఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులుగా బీజేపీ తమ ఐదవ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా... కేరళ ఒక స్థానం, ఉత్తర్ ప్రదేశ్కు మూడు స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో ఒక స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు బీజేపీ సీనియర్ నేత కేంద్రమంత్రి జేపీ నడ్డా. ఈ జాబితాలో మొత్తం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UThYW4
ఐదవ లిస్టు విడుదల: పట్టణంతిట్ట అభ్యర్థిని ఫైనల్ చేసిన బీజేపీ...తెలంగాణలో ఆరు సీట్లు ప్రకటన
Related Posts:
మిస్ ఇంగ్లండ్ విజేతగా భారత సంతతి డాక్టర్ భాషా ముఖర్జీయూకే: 23 ఏళ్ల భారత సంతతి డాక్టర్ మిస్ ఇంగ్లాండ్గా విజయం సాధించారు. డెర్బీకి చెందిన భాషా ముఖర్జీ మిస్ ఇంగ్లాండ్ టైటిల్ పోరుకు జరిగిన ఫైనల్స్లో ఆమె వి… Read More
ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. చట్ట రూపం దాల్చిన మరుసటి రోజే ఘటనలక్నో : దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టరూపం దాల్చిన మరుసటి రోజే తలాక్ చెప్పాడో భర్త. తనకు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వకపోవడంతో తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. అదీ కూడా… Read More
బక్రీద్ రోజున ఆవులను బలి ఇవ్వద్దు: హైదరాబాద్ ముస్లిం మతపెద్దలు నిర్ణయంఈ నెల 12న జరగనున్న బక్రీద్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ… Read More
తెలంగాణలో ఇక టిక్టాక్ వీడియోలు బందేనా.. మరో యాప్కు కూడా చెక్ పడ్డట్లేనా..!హైదరాబాద్ : తెలంగాణలో ఇక టిక్టాక్ వీడియోలు బంద్ కానున్నాయా? అంతేకాదు హలో యాప్ కూడా తెరమరుగు కానుందా? ఈ రెండు యాప్లతో యువత లెక్కలేనన్ని వీడియోలు తీస్… Read More
కేఫ్ కాఫీ డే కింగ్ వీజీ సిద్ధార్థ ఆత్మహత్య కేసు.. మంగళూరు సీపీపై వేటుమంగళూరు : కేప్.. కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యతో కర్ణాటక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న మంగళూరు పోలీసు … Read More
0 comments:
Post a Comment