న్యూఢిల్లీ/మాస్కో: భారత్, టర్కిష్, లిబియన్ క్రూ మెంబర్స్ను తీసుకు వెళ్తున్న రెండు షిప్ల్లో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రష్యా నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో ప్రమాదం జరిగింది. రెండు నౌకలు టాంజానియా జెండాలతో ఉన్నాయి. అందులో ఒక నౌక సహజ వాయువును మోసుకువెళ్తుండగా, మరొకటి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AU4mlp
భారత్, టర్కిష్ సిబ్బందితో వెళ్తున్న 2 పడవల్లో అగ్ని ప్రమాదం, 11 మంది మృతి
Related Posts:
వెలుగులోకి కొత్త విషయం.. సీబీఐకి ఈడీ లేఖ: ఎన్నికలకు ముందు జగన్కు 'హైదరాబాద్' షాక్హైదరాబాద్: ఏపీకి చెందిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ షాకిచ్చింది. హైదరాబాదులోని భూమి వి… Read More
వైసిపి అభ్యర్ధుల జాబితా వాయిదా..16న ఇడుపులపాయలో : అసలు కారణం ఏంటంటే..!వైసిపి అభ్యర్ధుల తొలి జాబితా విడుదల వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 75 మందితో తొలి జాబితా విడుదల చేయా లని తొలుత నిర్ణయించారు. అయితే, సడన్ గా వాయిద… Read More
వైసీపీలో కొనసాగుతున్న చేరికలు..! జాతరను తలపిస్తున్న లోటస్ పాండ్..!! 16నుండి బస్సు యాత్ర..!!హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్ చిన్నపాటి జాతరతను తలపిస్తోంది. తెలుగుదేశ… Read More
తూచ్ .. సర్ఫ్ ఎక్సెల్ అనుకోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ పై విమర్శలుహైదరాబాద్ : సోషల్ మీడియా వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతీ అంశం ఏదో ఒక సందర్భంలో రాద్దాంతమవుతోంది. విభిన్న వర్గాలను కించపరిచేలా ఉన్నాయని పోస్టులు పెడుతూ … Read More
గంటా..ఏమైందబ్బా! టీడీపీకి గుడ్ బై చెబుతారంటూ వార్తలు..అందుబాటులో లేని మంత్రిఅమరావతి: తెలుగుదేశం పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారంటూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. తనకు భీమిలి అసెంబ… Read More
0 comments:
Post a Comment