న్యూఢిల్లీ/మాస్కో: భారత్, టర్కిష్, లిబియన్ క్రూ మెంబర్స్ను తీసుకు వెళ్తున్న రెండు షిప్ల్లో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రష్యా నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో ప్రమాదం జరిగింది. రెండు నౌకలు టాంజానియా జెండాలతో ఉన్నాయి. అందులో ఒక నౌక సహజ వాయువును మోసుకువెళ్తుండగా, మరొకటి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AU4mlp
భారత్, టర్కిష్ సిబ్బందితో వెళ్తున్న 2 పడవల్లో అగ్ని ప్రమాదం, 11 మంది మృతి
Related Posts:
వాలంటైన్స్ డే: ప్రేమికుల రోజు వెనకున్న సెయింట్ వాలెంటైన్ ప్రేమ కథేంటో తెలుసా...ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు జరుపుకుంటారు. ఇష్టపడిన వ్యక్తికి ఈరోజే లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. ఇంతకీ ప్రేమికుల రోజు ఎలా మొదల… Read More
జమ్మూకశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా- ఎప్పుడో తెలుసా ? -లోక్సభలో ప్రకటించిన అమిత్షాతీవ్రవాద పీడిత జమ్మూ-కశ్మీర్ను మూడు ముక్కలు చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపడంతో పాటు గతంలో జమ్మూను వదిలివ… Read More
రఘురామ రూటే సపరేటు: సాయిరెడ్డి, పవన్ కల్యాణ్కు సాధ్యం కానిది: ప్రధానితో భేటీ వెనుక పెద్ద కథేఅమరావతి: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనల వ్యవహారం చుట్టూ తిరుగుతున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా- కే… Read More
కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి? దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతోంది?Click here to see the BBC interactive ఒక ఓటరు...ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేస్తే అది నేరం. అలా వేస్తే ఆ రెండు ఓట్లూ చెల్లవు. కానీ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో… Read More
Actress: మతం మార్చుకున్న ప్రభాస్ హీరోయిన్, నా ఇష్టం, లవ్ లో ఉన్నా, సినిమాలు, వెబ్ సిరీస్ !బెంగళూరు/ చెన్నై/ ముంబాయి: డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి మూడు నెలల పాటు సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చి చాల… Read More
0 comments:
Post a Comment