Saturday, January 30, 2021

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు : భార్గవ్ రామ్,జగత్ విఖ్యాత్ రెడ్డిల బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు...

హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడు భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. భార్గవ్ రామ్ తరుపున ఆయన తల్లిదండ్రులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. భార్గవ్ రామ్‌తో పాటు భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టివేసింది. గతంలోనూ భార్గవ్ రామ్ బెయిల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3px53Zv

Related Posts:

0 comments:

Post a Comment