హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో అధిష్టానం నుంచి స్పష్టమైన భరోసా ఇప్పించేందుకే రాహుల్ పర్యటన ఖరారయిందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఇద్దరు ఆదివాసీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించాక మరింత మంది ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకే రాహుల్ ఈ పర్యటన నిర్వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాహుల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VGiabl
పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకే రాహుల్ పర్యటన..! చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న టీపిసిసి..!!
Related Posts:
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా.. 618 మందికి వైరస్, ముగ్గురి మృత్యువాత..ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 500 నుంచి 600 లోపు కేసులు వస్తున్నాయి. వైరస్ కేసుల కన్నా రికవరీ కేసులే ఎక్కువగా ఉన్న… Read More
ప్యూచర్ రిటైల్ నుంచి బయటకొచ్చిన హెరిటేజ్ ఫుడ్స్.. షేర్ల వ్యాల్యూ రూ.132 కోట్లుప్యూచర్ రిటైల్ నుంచి హెరిటేజ్ ఫుడ్స్ బయటకొచ్చింది. తనకు ఉన్న 3 శాతం వాటాను బహిరంగ మార్కెట్లో విక్రయించింది. తమ దీర్ఘకాలిక రుణాలను చెల్లించడానికి నిర్… Read More
నేనే సీఎం క్యాండిడేట్: పార్టీ మార్పుపై జానారెడ్డి, మాణిక్యం ఠాకూర్ చర్చలుహైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి, ఆయన కుమారుడు బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దుబ్బాక ఉపఎన్నిక… Read More
షాకింగ్:ఫైజర్ వ్యాక్సిన్తో సైడ్ఎఫెక్ట్స్ -యూకే ప్రభుత్వ హెచ్చరిక -మాస్ వ్యాక్సినేషన్ వేళ కలకలంకరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ల వినియోగాన్ని ప్రారంభించిన బ్రిటన్ లో 24 గంటలైనా తిరక్కముందే కలకలం రేగింది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజ… Read More
నాతో ఫొటో దిగితే ఉద్యోగిని సస్పెండ్ చేస్తారా? ఆ 120 కోట్లు ఏం చేశారు కేసీఆర్?: బండి సంజయ్హైదరాబాద్: సీఎం కేసీఆర్ రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపి… Read More
0 comments:
Post a Comment