న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్తగా 20 రూపాయల నాణేలు చలామణిలోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ నాణేలు ముద్రణా దశలో ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనికి సంబంధించిన ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 20 రూపాయల నాణేలను భారతీయ రిజర్వు బ్యాంకు ముద్రిస్తోందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ నాణేలు చలమాణిలోకి వచ్చిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VKIOzX
రూ.10 నాణేలకు దిక్కులేదు.. ఇక రూ.20 కాయిన్లు రాబోతున్నాయ్
Related Posts:
కేసీఆర్ అలా చేస్తే..జగన్ ఊరుకుంటారా : వైసిపి 22 సీట్లు గెలిస్తే.. : విజయశాంతి కీలక కామెంట్లు..!లోక్సభ ఎన్నికల్లో టిఆర్యస్..వైసిపి గెలుపు పై విజయశాంతి కీలక కామెంట్లు చేసారు. తక్కువ సీట్లున్న కేసీఆర్ 16 సీట్లు గెలిచి చక్రం తిప్పితే.. 22 … Read More
తెలివి తెల్లారినట్టే ఉంది..! బికినీలో పెళ్లి.. బురదలో ముద్దులా..? ఛీ..ఇదో వెకిలి వెరైటీ..!!ఫ్లోరిడా/హైదరాబాద్ : అమెరికాలో ఓ జంట తెలివి తెల్లారినట్టే ఉంది. నాగరిక కత వింత పోకడ పోతోంది. సంస్క్రుతి, సాంప్రదాయాలు వెర్రితలలు వేసి వెక్కిరిస… Read More
బుట్టా పై బెట్టు..! ప్రచారానికి ఒద్దన్న ఎమ్మిగనూరు అభ్యర్థి..! ఎదురు తిరిగిన చేనేత కార్మికులు..!!కర్నూలు/హైదదరాబాద్ : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఏపి రాజకీయం మరింత వేడెక్కుతోంది. ప్రత్యర్థుల పైన వ్యూహాత్మంగా అడుగులు వేస్తూ గెలుపే లక్… Read More
మిషన్ శక్తిపై అమెరికా అక్కసు ఐఎస్ఎస్కు ముప్పు పెరిగిందన్న నాసామిషన్ శక్తి ప్రయోగంతో అగ్రదేశాల సరసన నిలిచిన భారత్పై అమెరికా మండిపడుతోంది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత అంతరిక్షంలో ఉపగ్రహాలను పేల్చేయగల సత్తా సంపాది… Read More
పోలవరం ఏటీఎం కాదు ఎనీ టైమ్ వాటర్... ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఫైర్పోలవరం ప్రాజెక్టు గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన వ్యాఖ్యలపై మంత్రి దేవినేని మండిపడ్డారు. పోలవరం అంటే ఏటీఎం కాదు పోలవరం అంటే ఎనీ టైం వాటర్ అన్న… Read More
0 comments:
Post a Comment