Saturday, January 30, 2021

జాతిపిత వర్ధంతి వేళ కాలిఫోర్నియాలో గాంధీ విగ్రహం ధ్వంసం .. ఇండో అమెరికన్ల తీవ్ర ఆగ్రహం

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశమంతా దివంగత నేత మహాత్మా గాంధీని స్మరించుకుంటుంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇక ఈ ఘటన అమెరికా దేశంలో ఉన్న భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. జాతిపిత విగ్రహ ధ్వంసం ఘటనపై దర్యాప్తు చేయాలని భారతీయ అమెరికన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇది కావాలని ద్వేషపూరితంగా చేసిన నేరమని వారు ఆరోపిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YslNF9

Related Posts:

0 comments:

Post a Comment