కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసు కీలక మలుపు తిరిగింది. విచారణలో నాగరాజు సంచలన విషయాలు వెల్లడించారు. నిందితుల కస్టడీ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఈ అవినీతి భాగోతంలో కలెక్టర్, ఆర్డీవోకు కూడా భాగస్వామ్యం ఉందనే విషయాన్ని నాగరాజు స్టేట్ మెంట్ ఇచ్చారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. దీంతో కేసు కీలక పరిణామం చోటుచేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/339SitZ
nagaraju: కదులుతోన్న డొంక.. కలెక్టర్, ఆర్డీవో పేర్లు తెరపైకి.. వరంగల్ నుంచి రూ.కోటి నగదు
Related Posts:
మోగిన స్థానిక నగారా : మూడు విడతల్లో పోలింగ్, ఒక జెడ్పీ, 40 ఎంపీటీసీలకు నో ఓటింగ్ : నాగిరెడ్డిహైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల నగారా మోగింది. 535 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం మూడు… Read More
అమేధీ కి రాహుల్ గాంధీ గుడ్ బై..! కారణం అదేనా..!!??ఢిల్లీ/హైదరాబాద్ : ప్రస్తుతం ఎన్నికల్లో రాహుల్గాంధీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. మొదటిది ఉత్తరభారతదేశంలోని ఉత్తర్ప్రదేశ్ల… Read More
అధికారంలోకి వస్తే స్పీకర్ ఎవరో డిసైడ్ చేసిన వైసీపీ ! బాబుకు ఆయనే కరెక్ట్ అట..ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఎవరి లెక్కలు వారు వేసుకునే పనిలో నేతలు ఉన్నారు. ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక గెలుపుపై వైసీ… Read More
సాద్వి ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన ఈసీ, నోటీసులు జారీ.మాలేగావ్ బాంబు పేలుళ్ల లో విచారణ అధికారి హెమంత్ కార్కరే పై చేసిన బోపాల్ బీజేపి అభ్యర్థి సాద్వి ప్రగ్యా చేసిన వ్యాఖ్యలు ఆమే మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప… Read More
ఆ నియోజికవర్గం ఎమ్మెల్యేను మంత్రి చేస్తే మళ్లీ అధికారం రాదు ! ముందే చెప్పాం విన్నారా ? టీడీపీలో చర్చఏపిలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాల పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఇదే సమమయంలో రాజకీయ సెంటిమెంట్లు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఆ… Read More
0 comments:
Post a Comment