Monday, February 25, 2019

బల్దియా ప్రతిష్ట దెబ్బతీసే యత్నం .. దీపక్ రెడ్డి ఆరోపణలను తిప్పికొట్టిన దానకిశోర్

హైదరాబాద్ : నగరశివారు ఆసిఫ్ నగర్ మండలం గుడిమల్కాపూర్ భూములతో తనకుగానీ, బల్దియాకు ఎలాంటి సంబంధం లేదని కమిషనర్ దానకిశోర్ స్పష్టంచేశారు. సర్వే నెంబర్ 294 భూములకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, ఎవరితో భాగస్వామ్యం కూడా లేదని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, తన ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఆ భూములు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Iy90Mk

Related Posts:

0 comments:

Post a Comment