హైదరాబాద్ : నగరశివారు ఆసిఫ్ నగర్ మండలం గుడిమల్కాపూర్ భూములతో తనకుగానీ, బల్దియాకు ఎలాంటి సంబంధం లేదని కమిషనర్ దానకిశోర్ స్పష్టంచేశారు. సర్వే నెంబర్ 294 భూములకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, ఎవరితో భాగస్వామ్యం కూడా లేదని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, తన ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఆ భూములు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Iy90Mk
Monday, February 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment