వైఎస్ జగన్ ఏలుబడిలోని ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై వరుస దాడులు చోటుచేసుకోవడంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ల క్రైస్తవ్యాన్ని ప్రస్తావిస్తూ పోలీసులు, వైసీపీ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కనీసం కొత్త ఏడాదిలోనైనా జగన్ ప్రజాకంటక పాలనకు దూరంగా ఉండాలని జీసస్ను కోరుతున్నట్లు చెప్పారు. శుక్రవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KI1Ffd
క్రైస్తవ జగన్, డీజీపీ సవాంగ్ -రాక్షసం -జస్టిస్ రాకేశ్కు నీరాజనం -సీఎంకు భయం: ఎంపీ రఘురామ
Related Posts:
తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి: ఏపీకి జస్టిస్ అరుప్ గోస్వామి?హైదరాబాద్/అమరావతి: ఊహించినట్టే.. రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులు కానున్నారు. తెలంగాణకు కొత్త ప్రధాన న్యాయమూర్తి పేరు ఖరా… Read More
మలక్పేట్ డీమార్ట్ వద్ద కారు బీభత్సం, టీకొట్టులోకి దూసుకెళ్లిందిహైదరాబాద్: నగరంలోని చాదర్ఘాట్ పోలీస్ స్ఠేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మలక్పేట్లోని డీమార్ట్ వద్ద రివర్స్ తీసుకునే క్రమంలో కారు సమీపంలోన… Read More
Wife for sale: చెత్తనా కొడుకు, మహాభారతం రిపీట్, పేకాట కోసం భార్య పందెం, జల్సా చేసుకోండి ఫ్రెండ్స్ !పాట్నా/ బీహార్: మహాభారతంలో జూదం ఆడటానికి ధర్మరాజు భార్యను పనంగా పెట్టిన విషయం మనం చిన్నప్పుడు చదువుకున్నాము. ఇక్కడ ఓ మహానుభావుడు జూదం, చెడు వ్యసనాలకు … Read More
భారత్కు అమెరికా హెచ్చరిక -ట్రంప్ చివరి బాంబు -టర్కీపై ఏకంగా ఆంక్షలు -రష్యన్ S400 క్షిపణుల రచ్చపేరుకు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు అనే తేడాలేగానీ, ఇతర దేశాలతో వ్యవహారాల్లో అమెరికా తీరు ఎప్పటికీ మారదు. భారత్ లాంటి దేశాలను అది కేవలం మార్కెట్లుగా భావ… Read More
BECILలో ఉద్యోగాలు: 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్.బ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా నాన్ ఫ్యాకల్టీ గ్… Read More
0 comments:
Post a Comment