Tuesday, December 15, 2020

తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి: ఏపీకి జస్టిస్ అరుప్ గోస్వామి?

హైదరాబాద్/అమరావతి: ఊహించినట్టే.. రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులు కానున్నారు. తెలంగాణకు కొత్త ప్రధాన న్యాయమూర్తి పేరు ఖరారైంది. జస్టిస్ హిమ కోహ్లీని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీ హైకోర్టులో సీనియర్ జడ్జి హోదాలో పని చేస్తున్నారు. ఆమెకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oMZxRw

Related Posts:

0 comments:

Post a Comment