ఎన్నికల ఏడాది రాజకీయ పుంజులు బరిలోకి దిగుతున్నాయి. ప్రతీ ఏటా సంక్రాంతి పండుగకు నిబంధనలను బేఖాత ర్ చేస్తూ భారీగా కోడి పందేలు నిర్వహించటం ఏపిలో సర్వ సాధారణం. ఈ ఏడాది ప్రత్యేకంగా రాజకీయ నేతలే సొంత ఖర్చులు భరించి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. ఇక, తెలంగాణ ప్రాంతం నుండి ఓ మంత్రి స్వయంగా ఈ పందేలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fs20hM
Monday, January 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment