Monday, January 14, 2019

బ‌రిలోకి రాజ‌కీయ‌ పుంజులు, ప‌ందేల వెల రూ. 2 వేల కోట్లు: భారీ కాన్వాయ్ తో త‌ల‌సాని...

ఎన్నిక‌ల ఏడాది రాజ‌కీయ పుంజులు బ‌రిలోకి దిగుతున్నాయి. ప్ర‌తీ ఏటా సంక్రాంతి పండుగకు నిబంధ‌న‌ల‌ను బేఖాత ర్ చేస్తూ భారీగా కోడి పందేలు నిర్వ‌హించ‌టం ఏపిలో స‌ర్వ సాధార‌ణం. ఈ ఏడాది ప్ర‌త్యేకంగా రాజ‌కీయ నేత‌లే సొంత ఖ‌ర్చులు భ‌రించి మ‌రీ పందేలు నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, తెలంగాణ ప్రాంతం నుండి ఓ మంత్రి స్వ‌యంగా ఈ పందేలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fs20hM

Related Posts:

0 comments:

Post a Comment