ఏపిలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏపి అసెంబ్లీ..లోక్సభ ఎన్నికలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్నికల సంఘం క్షేత్ర స్థాయి పర్యటనలకు సిద్దం అ వుతంది. తెలంగాణలో ఒక విడత..ఏపిలో రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణ కు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఏపి లో గెలుపు మాదంటే మాదని చెబుతున్న పార్టీలు..ఎన్నికలకు సిద్దంగా ఉన్నాయా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fu5T4Z
Monday, January 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment